Sports
-
19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివమ్ దూబే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా రాణించింది.
Date : 05-03-2026 - 10:38 IST -
ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ పోరు.. చరిత్ర సృష్టించిన భారత్!
భారత ఇన్నింగ్స్లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.
Date : 05-03-2026 - 9:17 IST -
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కలకలం!
కోచ్ కఠినమైన వైఖరి, ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూమ్లో అశాంతికి దారితీశాయని అంతర్గత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Date : 05-03-2026 - 7:00 IST -
భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్కు వర్షం ముప్పు?
ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫైనల్కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు.
Date : 05-03-2026 - 5:00 IST -
ఇంగ్లాండ్తో భారత్ కీలక పోరు.. అభిషేక్ శర్మకు నో ప్లేస్?!
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ఆడిన 6 మ్యాచ్ల్లో అతను మూడుసార్లు డకౌట్ అయ్యాడు. తన 6 ఇన్నింగ్స్ల్లో 0, 0, 0, 15, 55, 10 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 05-03-2026 - 2:37 IST -
అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల ను ఆశీర్వదించిన లోకేశ్ దంపతులు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముంబయిలో ఈ వేడుక జరిగింది. ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేశ
Date : 05-03-2026 - 2:23 IST -
ఇంగ్లండ్తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..
IND vs ENG టీ20 వరల్డ్కప్ 2026 సెమీఫైనల్లో భారత్ గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ను ఎదుర్కోనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్పై వరుస విజయాలతో సెమీఫైనల్కు చేరింది. గత మ్యాచ్లో సంజు శాంసన్ అజేయ 97 పరుగులతో జట్టుకు కీలక విజయం అందించాడు. అందువల్ల భారత జట్టు విజేత కాంబినేషన్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే
Date : 05-03-2026 - 11:25 IST -
India vs England : వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?
వాంఖడే మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని ఆటగాళ్ల ప్రతిభతో పాటు వాంఖడే పిచ్ ఎలా స్పందిస్తుందనే అంశం శాసించనుంది
Date : 05-03-2026 - 8:45 IST -
టీ20 వరల్డ్ కప్.. ఫైనల్కు చేరిన తొలి జట్టు ఇదే!
ఫిన్ అలెన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 2016 టీ20 టోర్నమెంట్లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు.
Date : 04-03-2026 - 10:38 IST -
ముంబై వాంఖడే పిచ్.. క్యూరేటర్పై గంభీర్ అసహనం?!
ఇంగ్లాండ్ జట్టు భారత్కు గట్టి సవాలు విసరవచ్చు. సాధారణంగా వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కానీ పిచ్పై పచ్చిక ఉంటే మాత్రం ఈసారి పేసర్లకు అనూహ్యంగా సహాయం లభించే అవకాశం ఉంది.
Date : 04-03-2026 - 7:32 IST -
ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చిన పోలీసులు!
ఈ సీజన్లో సీఎస్కే జట్టు కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ నుండి స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ను ట్రేడ్ చేసుకున్నారు.
Date : 04-03-2026 - 5:18 IST -
RCB అభిమానులకు గుడ్ న్యూస్!
గత సీజన్లో జట్టు ట్రోఫీ గెలిచిన తర్వాత స్టేడియం బయట జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Date : 04-03-2026 - 4:02 IST -
రేపే భారత్- ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. ఈ ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆల్రౌండర్గా సామ్ కరన్ పాత్ర కీలకమైనది. బౌలింగ్లో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడమే కాకుండా, కష్టకాలంలో బ్యాటింగ్తో కూడా జట్టుకు సహకారం అందించగలడు. అతను 74 T20 మ్యాచ్లలో 66 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
Date : 04-03-2026 - 3:07 IST -
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..
India vs England టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్తో తలపడనుంది. క్రికెట్లోని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు టోర్నీల చరిత్
Date : 04-03-2026 - 12:36 IST -
టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో.. మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
ICC T20 World Cup 2026 ఐసీసీ టీ 20 వరల్డ్కప్ 2026 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ డేలో కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట జరగకపోతే సూపర్-8 ర్యాంకింగ్స్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్-1లో టాప్లో నిలిచిన దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్కు చేరుతుంది. అందువల్ల ఈ రోజు జరిగే మ్యాచ్లో వర్ష
Date : 04-03-2026 - 9:49 IST -
సెమీస్ ముందు ఇండియాకు గవాస్కర్ వార్నింగ్
Sunil Gavaskar టీ20 ప్రపంచకప్లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్
Date : 03-03-2026 - 3:00 IST -
PV Sindhu : భారత్ కు చేరుకున్న పీవీ సింధు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో, విమాన రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆమె దుబాయ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. యుద్ధ మేఘాల మధ్య విమానశ్రయాలు పాక్షికంగా మూతపడటం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాలు రద్దు కావడంతో ఆమె ప్రయాణం అనిశ్చితిలో పడింది.
Date : 03-03-2026 - 2:22 IST -
టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!
Mohammad Amir టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్కు కూడా చేరదని జోస్యం చెప్పి, అది తప్పడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ బారినపడ్డ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్కు దూసుకెళ్లినప్పటికీ భారత్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఈ టోర్నమెంట్లో హాట్ ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు చేశా
Date : 03-03-2026 - 11:32 IST -
ఫార్ములా 1 రేసులపైనా సందేహాలు..
Formula 1 మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ క్రీడారంగంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పలు అంతర్జాతీయ టోర్నీలు, ఈవెంట్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ హామిల్టన్ వంటి దిగ్గజ క్రీడాకారుల షెడ్యూల్స్ గందరగోళంలో పడ్డాయి. ప్రయాణ ఆంక్షలు,
Date : 03-03-2026 - 10:10 IST -
అంపైర్గా మారిన ఎంఎస్ ధోనీ.. వైరల్ వీడియో ఇదే!
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2026 కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. మార్చి 1 నుంచి జట్టు శిక్షణా శిబిరం మొదలైంది.
Date : 02-03-2026 - 6:57 IST