Sports
-
టీ20 క్రికెట్ చరిత్ర.. ఒకే సిరీస్లో అన్ని టాస్లు గెలిచిన కెప్టెన్లు వీరే!
ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఈ అరుదైన జాబితాలో ఉన్నారు. 2011-12లో పాకిస్థాన్తో యూఏఈ వేదికగా జరిగిన టీ20 సిరీస్లో బ్రాడ్ మూడు మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచారు.
Date : 21-12-2025 - 1:54 IST -
148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు!
కెప్టెన్ టాం లాథమ్, డెవాన్ కాన్వే తొలి వికెట్కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లాథమ్ 246 బంతుల్లో 137 పరుగులు (15 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, డెవాన్ కాన్వే వీరవిహారం చేస్తూ 367 బంతుల్లో 227 పరుగులు (31 ఫోర్లు) సాధించాడు.
Date : 21-12-2025 - 12:11 IST -
టీ20 జట్టు నుంచి శుభ్మన్ గిల్ అవుట్.. గౌతమ్ గంభీర్ మౌనం!
శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించినప్పుడు ఆయన సుదీర్ఘ కాలం జట్టులో ఉంటారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ల సమక్షంలో జట్టును ప్రకటించినప్పుడు గిల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Date : 21-12-2025 - 10:55 IST -
వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్మన్ గిల్ ఔట్?
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక
Date : 20-12-2025 - 2:26 IST -
సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం
భారత్ – దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్ను టీమిండియా గెలిచినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. 2025లో ఒక్క అర్ధశతకం కూడా చేయని సూర్య, తన ఫామ్ కోల్పోవడంపై నిజాయితీగా స్పందించాడు. ఐపీఎల్లో అదరగొట్టినా, అంతర్జాతీయాల్లో అదే జోరు చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లోనైనా ఫామ్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 న
Date : 20-12-2025 - 12:13 IST -
సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.
Date : 19-12-2025 - 11:05 IST -
అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!
హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
Date : 19-12-2025 - 9:23 IST -
టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంకకు కొత్త కెప్టెన్!
కొత్త కెప్టెన్ ఎంట్రీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం చరిత్ అసలంక స్థానంలో దాసున్ షనకకు మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
Date : 19-12-2025 - 8:30 IST -
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మకు నో ఛాన్స్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో కడుపు సంబంధిత సమస్యతో యశస్వి జైస్వాల్ పుణెలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన పునరాగమనం గురించి సంజయ్ పాటిల్ అప్డేట్ ఇస్తూ.. "మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జైస్వాల్ ముంబై జట్టులోకి వస్తారు" అని చెప్పారు.
Date : 19-12-2025 - 3:40 IST -
టీమిండియాకు ఎంపిక కాకపోవటంపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్కు సమయం తక్కువగా ఉండటంతో ప్రస్తుత టీమ్ కాంబినేషన్ దృష్ట్యా కిషన్ పునరాగమనం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది.
Date : 19-12-2025 - 2:36 IST -
2025లో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!
లిస్ట్లో 10వ స్థానంలో ఉన్న విఘ్నేష్ తన వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ ద్వారా వైరల్ అయ్యారు. ఐపీఎల్ అరంగేట్రంలోనే 'మిస్టరీ స్పిన్నర్'గా గుర్తింపు పొంది సెర్చ్ లిస్ట్లో చోటు సంపాదించారు.
Date : 19-12-2025 - 2:21 IST -
టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్ కోచ్ కాదు!
kapil dev : దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా హెడ్ కోచ్పై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంభీర్ కోచ్ కాదని, మేనేజర్ మాత్రమేనని అన్నారు. ఆటగాళ్లకు టెక్నికల్ సూచనలు ఇవ్వడం కంటే.. ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కోచ్ల ముఖ్య కర్తవ్యమని అన్నారు. తన దృష్టిలో కోచ
Date : 19-12-2025 - 12:04 IST -
భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్ చివరి టీ20!
IND vs SA : భారత్ – దక్షిణాఫ్రికా మధ్య నేడు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్ల టీ 20 సిరీస్లో 2 – 1తో భారత్ ఆధిక్యంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తోంది. సొంతగడ్డపై సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, టీ 20 వరల్డ్ కప్ ముందు దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అహ్మదాబాద్లో వాతావరణం కూడా ఎలాంటి పొగమంచు లేకుండా మ్యాచ్కు అ
Date : 19-12-2025 - 10:42 IST -
లక్నో జట్టుకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వీరిద్దరూ గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశారు. నంబర్ 3 స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ స్వయంగా బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది.
Date : 18-12-2025 - 1:30 IST -
భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 రద్దు.. అభిమానులు ఆగ్రహం!
బుధవారం లక్నోలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయిని దాటి 400 పైన నమోదైంది. ఇంతటి కాలుష్యంలో మ్యాచ్ నిర్వహించాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Date : 18-12-2025 - 12:52 IST -
ఐపీఎల్లో జీతం భారీగా పెరిగిన టాప్-5 ఆటగాళ్లు వీరే!
శ్రీలంక పేసర్ మతీషా పతిరాణను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు రికార్డు ధరతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక శ్రీలంక ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే.
Date : 18-12-2025 - 11:29 IST -
ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!
సర్ఫరాజ్ ఖాన్ గత వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్, డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో ఈసారి భారీ ధర పలుకుతుందని ఆశించాడు.
Date : 18-12-2025 - 10:37 IST -
లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ
Date : 18-12-2025 - 9:26 IST -
భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు.. కారణమిదే?!
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాల్సి ఉంది. కానీ విపరీతమైన పొగమంచు కారణంగా మొదట టాస్ను అరగంట, ఆపై గంట చొప్పున వాయిదా వేస్తూ వచ్చారు.
Date : 17-12-2025 - 9:52 IST -
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్ను తొలగించిన పీసీబీ!
జట్టు నుంచి తప్పుకున్న తర్వాత అజహర్ మహమూద్ 'క్రిక్ ఇన్ఫో'తో మాట్లాడుతూ.. పీసీబీ నన్ను ఒక నిర్దిష్ట కాలానికి నియమించింది. ఆ సమయంలో నేను పూర్తి వృత్తి నైపుణ్యం, అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను.
Date : 17-12-2025 - 5:15 IST