Sports
-
Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షులు, భారత ప్రతినిధి అయిన రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.
Published Date - 06:25 PM, Tue - 21 October 25 -
Virat Kohli- Rohit Sharma: నెట్స్లో చెమటోడ్చిన రోహిత్, కోహ్లీ.. గంటపాటు ప్రాక్టీస్!
పెర్త్ వన్డే గెలిచి ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాబట్టి, శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టుకు అడిలైడ్లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్ చావోరేవో లాంటిది.
Published Date - 04:34 PM, Tue - 21 October 25 -
Rishabh Pant: రిషబ్ పంత్కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్గా ప్రకటించిన బీసీసీఐ!
ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు అద్భుతంగా రాణించి నేషనల్ టీమ్లో చోటు దక్కించుకోవడానికి సువర్ణావకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా-ఎ తో ఆడటం ద్వారా రాహుల్, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది.
Published Date - 02:29 PM, Tue - 21 October 25 -
Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు.. వన్డే కెప్టెన్గా ఫాస్ట్ బౌలర్!
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించారు.
Published Date - 09:20 AM, Tue - 21 October 25 -
Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ఈ టోర్నమెంట్లో అతడు అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిస్తే శుభ్మన్ గిల్ ఈ టోర్నమెంట్లో 7 మ్యాచ్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు.
Published Date - 08:33 AM, Tue - 21 October 25 -
India vs Australia: తొలి వన్డేలో భారత్ ఘోర ఓటమి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!
టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జట్టు కోసం కేఎల్ రాహుల్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు.
Published Date - 05:16 PM, Sun - 19 October 25 -
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!
కింగ్ కోహ్లీ చాలా కాలం తర్వాత పెర్త్లో తిరిగి బ్యాటింగ్కు దిగాడు. కానీ దానిని గుర్తుంచుకునేలా చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కూడా ఈ మ్యాచ్లో రాణించలేకపోయారు.
Published Date - 11:40 AM, Sun - 19 October 25 -
IND vs AUS: నిరాశపర్చిన రోహిత్, కోహ్లీ.. మ్యాచ్కు వర్షం అంతరాయం!
చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్, కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
Published Date - 11:21 AM, Sun - 19 October 25 -
Shreyas Iyer: హీరోయిన్తో శ్రేయస్ అయ్యర్ డేటింగ్.. వీడియో వైరల్!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపు అంటే అక్టోబర్ 19 నుండి జరగనుంది. ఈ సిరీస్కు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ను వైస్-కెప్టెన్గా నియమించింది.
Published Date - 09:07 PM, Sat - 18 October 25 -
India Playing XI: రేపు ఆసీస్తో తొలి వన్డే.. భారత్ తుది జట్టు ఇదేనా?
కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయం. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కావలసి ఉంటుంది. మూడో స్థానంలో 'కింగ్ కోహ్లీ' ఆడటం కూడా ఖాయం. రోహిత్, విరాట్ భవిష్యత్తుకు ఈ సిరీస్ చాలా ముఖ్యం.
Published Date - 08:56 PM, Sat - 18 October 25 -
Shubman Gill: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై గిల్ సంచలన వ్యాఖ్యలు!
గత కొద్ది రోజులుగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో శుభ్మన్ గిల్ సంబంధాలు దెబ్బతిన్నాయని, ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త కెప్టెన్తో మాట్లాడటం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై గిల్ స్పందించారు.
Published Date - 05:05 PM, Sat - 18 October 25 -
IND vs AUS: రేపే భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్.. పెర్త్లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?
మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 3 వన్డే సిరీస్లలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు వారిని 2-1 తేడాతో ఓడించింది. ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 2-0 తేడాతో ఓడించింది.
Published Date - 03:22 PM, Sat - 18 October 25 -
Kiran Navgire: చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్!
పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు 111 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహారాష్ట్ర జట్టు కేవలం 8 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో దాన్ని ఛేదించింది. కిరణ్ నవగిరే సహచర ఓపెనర్ బ్యాట్స్మెన్ ఈశ్వరి సావకర్ త్వరగా పెవిలియన్ చేరింది.
Published Date - 10:20 AM, Sat - 18 October 25 -
Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెటర్లు దుర్మరణం!
పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.
Published Date - 09:31 AM, Sat - 18 October 25 -
RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయనున్న అదానీ గ్రూప్?!
ఐపీఎల్లో అత్యంత అభిమానులను కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు ఉంది. ఈ ఫ్రాంఛైజీకి అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్ల విషయంలో RCB ఇతర జట్ల కంటే చాలా ముందుంది.
Published Date - 10:01 PM, Fri - 17 October 25 -
Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన!
అజిత్ అగార్కర్ NDTVతో మాట్లాడుతూ.. వారు ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టులో ఉన్నారు. చాలా కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు.
Published Date - 09:30 PM, Fri - 17 October 25 -
Asia Cup 2025 Trophy: ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?
సెప్టెంబర్ 30న దుబాయ్లో జరిగిన ACC వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ACC పరిధిలోని టెస్ట్ ఆడే ఐదు దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ అపరిష్కృత సమస్యపై చర్చిస్తాయి.
Published Date - 07:26 PM, Fri - 17 October 25 -
Australia Series: ఆసీస్తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?!
సంజయ్ బంగర్ ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నారు. అదే సమయంలో నంబర్ -3 లో విరాట్ కోహ్లీ, నంబర్ -4 లో శ్రేయాస్ అయ్యర్ను చేర్చారు.
Published Date - 04:28 PM, Fri - 17 October 25 -
Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రము
Published Date - 12:39 PM, Fri - 17 October 25 -
BCCI : రోహిత్ – కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించిన ఊహాగానాలకు బీసీసీఐ స్పష్టతనిచ్చింది. రానున్న భారత – ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిదని వస్తున్న వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించాడు. ఆటగాళ్ల రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా వారిదేనని ఆయన పేర్కొన్నాడు. వెస్టిండీస్పై భారత్ రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడా
Published Date - 03:02 PM, Wed - 15 October 25