TS : హైదరాబాద్ లో విషాదం…ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్..!!
హైదరాబాద్ లో చందానగర్ లో విషాద ఘటన చోటచేసుకుంది.
- By hashtagu Published Date - 09:34 AM, Mon - 17 October 22
హైదరాబాద్ లో చందానగర్ లో విషాద ఘటన చోటచేసుకుంది. చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకున్నారు. బాధిత కుటుంబం రాజీవ్ గ్రుహ కల్పలో నివాసం ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు…ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఎవరన్నది ఇంకా స్పష్టత లేదు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా లేదా ఆర్థికపరమైన అంశాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Related News
Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad: సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, కూకట్పల్లి పోలీస్ లు కూకట్పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. మరొ