Hyderabad: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయాలి: రవీందర్ రెడ్డి
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత దినోత్సవం జరుపుతామని అని రవీందర్ రెడ్డి తెలిపారు.
- By Balu J Published Date - 05:33 PM, Sat - 22 April 23
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 న ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత దినోత్సవం జరుపుతామని అని Director ACIC-CBIT and Principal CBIT పి రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మక కు వెలికి తేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం, ఆలోచనలను ప్రోత్సహించడం ముఖ్య లక్ష్యమని ఎసిఐసి సిబిఐటి సిఈఓ అన్నే విజయ అన్నారు.
రవిశంకర్, అబ్దుల్ , ఎసిఐసి – అతీక్ హుస్సేన్, ఈన్ను షేక్, వైష్ణవి రెడ్డి, ఖదీజా కార్యక్రమ నిర్వహణలో భాగమయ్యారు. అశోక్ గొర్రె, చంద్రశేఖర్ ఎన్, ఉదయ్ భాస్కర్, సూరజ్ వి మెయ్యూర్; డాక్టర్ మెండె శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి నూతన ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులతో సహా 250 అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Related News
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మ్యాచ్ పై నో రెయిన్ ఎఫెక్ట్
IPL 2024: మండుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బుధవారం ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బుధవారం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ ఎస్ జి)తో తలపడనుంది. మే 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాల