Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్తోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
- By Hashtag U Published Date - 10:58 PM, Tue - 21 March 23
Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్తోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేశారు.
On the streets after feeling the tremors in Delhi. Strong tremors across NCR. Experiencing this after the earthquake followed by tsunami in India. pic.twitter.com/yGq9cpbB9F
— KhushbuSundar (@khushsundar) March 21, 2023
ఆఫ్ఘనిస్థాన్లోని కలాఫ్ఘన్ ప్రాంతానికి 90 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని తెలుస్తున్నది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు సమాచారం. దీని ప్రభావంతో తుర్కెమినిస్థాన్, కజకిస్తాన్, పాకిస్థాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్థాన్, కిర్గిస్థాన్ దేశాల్లోనూ భారీగా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల ఆస్తి,ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�