Sports
-
Hindutva : ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలా ? పిటిషనర్లపై ‘సుప్రీం’ ఆగ్రహం
రాజ్యాంగం నుంచి తొలగించాలనే ఆలోచన కూడా సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం(Hindutva) అభిప్రాయపడింది.
Date : 21-10-2024 - 3:43 IST -
Adar Poonawalla : బాలీవుడ్లోకి వ్యాక్సిన్ తైకూన్.. కరణ్ జోహర్ కంపెనీలో రూ.1000 కోట్ల పెట్టుబడి
ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలోనే కరణ్ (Adar Poonawalla) కంటిన్యూ అవుతారు.
Date : 21-10-2024 - 3:10 IST -
Australia Vs King : బ్రిటన్ రాజుకు షాక్.. ఆదివాసీ సెనెటర్ ఏం చేసిందంటే..
ఆస్ట్రేలియాతో తమ రాజ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈసందర్భంగా రాజు(Australia Vs King) గుర్తు చేసుకున్నారు.
Date : 21-10-2024 - 2:21 IST -
Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Date : 21-10-2024 - 1:43 IST -
Madrasas : కేంద్రానికి షాక్.. ఆ మదర్సాల మూసివేత ఆదేశాలపై ‘సుప్రీం’ స్టే
మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతరుల అడ్మిషన్లను ప్రభుత్వ స్కూళ్లకు మార్చాలని ఇటీవలే ఉత్తరప్రదేశ్, త్రిపురలోని బీజేపీ ప్రభుత్వాలు(Madrasas) ఆదేశాలు ఇచ్చాయి.
Date : 21-10-2024 - 1:23 IST -
Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు, దీనిపై మంగళవారం (రేపు) విచారణ జరగవచ్చని సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు, మే 12వ తేదీన నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి
Date : 21-10-2024 - 1:19 IST -
Hezbollah Vs Israel : ఇజ్రాయెల్ భయం.. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ ఇరాన్కు పరార్
తనను కడతేర్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుందనే భయంతోనే నయీం ఖాసిం(Hezbollah Vs Israel) ఇరాన్కు వెళ్లిపోయారని ఆ కథనాల్లో ప్రస్తావించారు.
Date : 21-10-2024 - 12:58 IST -
Omar Abdullah: వావ్… 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ..!
Omar Abdullah: జమ్మూ కశ్మీర్లో అక్టోబర్ 20న తొలి అంతర్జాతీయ మారథాన్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. కశ్మీర్లో తొలి సారిగా నిర్వహించిన ఈ మారథాన్లో ఐరోపా, ఆఫ్రికా వంటి వివిధ దేశాల క్రీడాకారులు పాల్గొనగా, మొత్తం 2,000 మందికి పైగా పరుగెత్తారు. మారథాన్ సందర్భంగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 21 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పరిగెత్తారు. గత క
Date : 21-10-2024 - 12:31 IST -
Pro Khalistan Group: ఢిల్లీ పేలుడు వెనుక ఖలిస్తానీలు.. టెలిగ్రాంకు పోలీసుల లేఖ
ఈ టెలిగ్రాం పోస్ట్ను బట్టి ఢిల్లీ పోలీసులు(Pro Khalistan Group) ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Date : 21-10-2024 - 12:23 IST -
CM Revanth Reddy: పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంల
Date : 21-10-2024 - 12:01 IST -
Air India : ఎయిర్ ఇండియాకు ఉగ్రవాది పన్నూ సంచలన వార్నింగ్
గతేడాది నవంబరులోనూ పన్నూ(Air India) ఇదే విధమైన వార్నింగ్ ఇచ్చాడు.
Date : 21-10-2024 - 11:50 IST -
Maharashtra Elections : బీజేపీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీయరీ, సింపుల్ ఈక్వేషన్స్, ఫ్యామిలీజం కూడా..!
Maharashtra Elections : బీజేపీ తన పాత నాయకులపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే, కొత్త ముఖాలపై కూడా పందెం వేసింది. హర్యానా తరహాలో మహారాష్ట్రలో రాజకీయ సమతూకం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర రాజకీయ సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకుని, మరాఠాలు , OBCలతో సహా దళితులు , గిరిజనులతో కుల కలయికను సృష్టించడానికి బీజేపీప్రయత్నించింది. బీజేపీ తన ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేసి 75 మంది ఎమ్మెల్
Date : 21-10-2024 - 11:46 IST -
Police Commemoration Day : పోలీసు అమరులకు జై.. అలుపెరుగని యోధులకు సెల్యూట్
1959 సంవత్సరం అక్టోబర్ 21న (Police Commemoration Day) దారుణం జరిగింది.
Date : 21-10-2024 - 11:29 IST -
RG Kar Case : నేడు సీఎంతో సమావేశం, 17వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష
RG Kar Case : తోటి మెడికోపై అత్యాచారం , హత్య తర్వాత తమ డిమాండ్ల కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నిరసనకారుల ప్రతినిధి బృందం యొక్క కీలక సమావేశం ఆ రోజు తరువాత రాష్ట్ర సచివాలయం నబన్నలో జరగనుంది.
Date : 21-10-2024 - 11:26 IST -
Narendra Modi : ప్రపంచ సంక్షోభం మధ్య భారతదేశం అపూర్వమైన వృద్ధి బాటలో ఉంది
Narendra Modi : దేశ రాజధానిలో జరిగిన రెండు రోజుల 'ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ 2024 - ది ఇండియా సెంచరీ' కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం చేస్తూ, సెమీకండక్టర్ల నుండి పునరుత్పాదకత వరకు , డిజిటల్ భవిష్యత్తు నుండి టెలికాం వరకు ప్రపంచం మన వైపు చూస్తోందని అన్నారు. దేశం విధాన కొనసాగింపును అందిస్తున్నందున భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఆశాకిరణం.' అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 21-10-2024 - 11:11 IST -
Telangana Tourism : పెద్ద పెద్ద కొండల మధ్య బోటు ప్రయాణం.. పాపికొండలు ఓసారి చూడాల్సిందే..
Telangana Tourism: ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలను వీక్షించేందుకు ఎంతో మంది ప్రయాణికులు క్యూ కడుతుంటారు. ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం. ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ ప్రయాణం పాపికొండల సొంతం.
Date : 21-10-2024 - 10:57 IST -
Lawrence Bishnoi: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు భారీ బందోబస్తు.. ఖర్చు ఎంతో తెలుసా..?
Lawrence Bishnoi: గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి ఖతర్నాక్ స్కెచ్లు గీస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సెక్యూరిటీ కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా ? అక్షరాలా 40 లక్షల రూపాయలు.. లారెన్స్ బిష్ణోయ్ సెక్యూరిటీ కోసం అతడి కుటుంబమే ఈ డబ్బులు ఖర్చు చేస్తోంది.
Date : 21-10-2024 - 10:41 IST -
Terror Attack : కశ్మీరు ఉగ్రదాడి బాధ్యత మాదే : ది రెసిస్టెన్స్ ఫ్రంట్
ఈ దాడికి ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్(Terror Attack) అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
Date : 21-10-2024 - 10:29 IST -
UPI In Maldives: మాల్దీవులలో ఇకపై ఇండియా యూపీఐ పేమెంట్స్..
UPI In Maldives: మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయించారు. మాల్దీవుల్లో UPIని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ముయిజ్జు కోరారు.
Date : 21-10-2024 - 10:27 IST -
Ration Cards : త్వరలోనే రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల చేరిక
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఆ దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ(Ration Cards) ఆమోదించలేదు.
Date : 21-10-2024 - 9:55 IST