HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rain Halts India Womens Chase Vs Bangladesh

IndW vs BanW: వర్షం ఆటలో బ్రేక్ – భారత్‌ జోరుకు అడ్డుపడ్డ వరుణుడు

అంపైర్లు వర్షం ఆగే వరకు ఆటను నిలిపివేశారు. స్టేడియంలో వర్షం తీవ్రత తగ్గితేనే ఆట మళ్లీ ప్రారంభమవుతుంది.

  • Author : Dinesh Akula Date : 26-10-2025 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ind Vs Bang
Ind Vs Bang

నవి ముంబై, అక్టోబర్ 26: India Women vs Bangladesh Women- డీవై పాటిల్ స్టేడియంలో భారత్‌–బంగ్లాదేశ్ మహిళల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో రెండు సార్లు అంతరాయం కలిగించిన వాన, ఇప్పుడు భారత ఇన్నింగ్స్ మధ్యలో మళ్లీ ఆటను నిలిపేసింది.

భారత్ స్వల్ప లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తూ దూసుకెళ్తున్న సమయంలో 9వ ఓవర్‌లో వర్షం మొదలైంది. అప్పటికి టీమిండియా స్కోర్ 57/0. ఓపెనర్లు స్మృతి మంధాన 34 పరుగులతో, అమన్‌జోత్ కౌర్ 15 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 69 పరుగులు మాత్రమే అవసరం ఉంది.

అంపైర్లు వర్షం ఆగే వరకు ఆటను నిలిపివేశారు. స్టేడియంలో వర్షం తీవ్రత తగ్గితేనే ఆట మళ్లీ ప్రారంభమవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amanjot Kaur
  • Bangladesh Women
  • cricket news
  • DY Patil Stadium
  • India vs Bangladesh
  • india women cricket
  • INDW vs BANW
  • Rain delay
  • Smriti Mandhana

Related News

Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲

  • Ms Dhoni Return To Csk Team

    Dhoni: CSK ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

  • SRH captain Pat Cummins is back

    SRH: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!

  • Praful Hinge finally makes IPL debut in SRH vs RR

    SRH: ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డు సృష్టించాడు.

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd