HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Poison Given To 80 Girl Students In Afghanistan

Taliban: 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం.. తాలిబన్ల పనేనా!

ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం జరిగింది. అయితే తాలిబన్లు ఈ సంఘటనలో తమ ప్రమేయాన్ని ఖండించారు.

  • By Praveen Aluthuru Published Date - 09:04 AM, Mon - 5 June 23
  • daily-hunt
Taliban
64074fcb3

Taliban:  ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం జరిగింది. అయితే తాలిబన్లు ఈ సంఘటనలో తమ ప్రమేయాన్ని ఖండించారు. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రాథమిక పాఠశాలలపై జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. దీంతో వారు ఆసుపత్రి పాలయ్యారని స్థానిక విద్యాశాఖ అధికారి తెలిపారు.

సార్-ఎ-పుల్ ప్రావిన్స్‌లో శని, ఆదివారాల్లో ఈ దాడులు జరిగాయి. సంచారక్ జిల్లాలో సుమారు 80 మంది విద్యార్థినులు విషప్రయోగానికి గురయ్యారని విద్యాశాఖ అధిపతి మహ్మద్ రహ్మానీ తెలిపారు. నస్వాన్-ఎ-కాబాద్ అబ్ స్కూల్‌లో 60 మంది, నస్వాన్-ఎ-ఫైజాబాద్ పాఠశాలలో 17 మంది విద్యార్థులు విషప్రయోగానికి గురయ్యారని చెప్పారు. అయితే వారిపై విషప్రయోగానికి కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థినులు చదువుకోవడం వారికే నచ్చకే తాలిబన్లు విషప్రయోగం జరిపినట్టు అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Read More: Suicide : ఖ‌మ్మం మ‌మ‌త మెడిక‌ల్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 80 girl students
  • Afghanistan
  • Mohammad Rahmani
  • poison
  • suspicion
  • taliban

Related News

A massive earthquake shook Afghanistan, killing more than 250 people

Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

బాధితుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

    Latest News

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd