ACB Raid : వికారాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయత్ రాజ్ అధికారి
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు చిక్కాడు....
- By Prasad Published Date - 10:49 PM, Thu - 29 September 22
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు చిక్కాడు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్.మధు .. సివిల్ కాంట్రాక్టర్ దగ్గర రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినందకు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శివ కాంట్రాక్ట్ పనిని రిజిస్టర్లో నమోదు చేయడానికి, తదుపరి చర్యల కోసం యాలాల్ సబ్ డివిజన్ డివిజనల్ ఇంజనీర్కు పంపడానికి, నిందితుడు మధు లంచం కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులకు రూ.30 వేలు లంచం లంచం దొరకడంతో మధును ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద 30,000. స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Related News
Inter Results: ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Inter Results: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఈఈ) సోమవారం లేదా మంగళవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) ఫలితాలను విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు ఫలితాల ప్రాసెసింగ్ పూర్తయింది. ఫలితాల విడుదలకు ముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరీక్షిస్తోంది. సోమవారం �