Speed News
-
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST -
Weather : రుతుపవనాలకు అకాల విరామం.. సెగలు కక్కుతున్న సూరీడు.. కారణం ఇదే.!
Weather : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రభావాన్ని చూపే నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే రాగా… ఇప్పుడు అవి అడ్డంగా నెమ్మదించిపోయాయి.
Date : 05-06-2025 - 11:24 IST -
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో ఏపీకి చెందిన యువతి మృతి
RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది.
Date : 05-06-2025 - 11:11 IST -
Covid 19: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు
Covid 19: ఏపీలో కరోనా వైరస్ మరొకసారి విజృంభిస్తోంది. అనంతపురం జిల్లాలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది.
Date : 05-06-2025 - 10:41 IST -
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు.
Date : 05-06-2025 - 7:04 IST -
RCB Official Statement: తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆర్సీబీ!
బెంగళూరులో బుధవారం ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ ఫ్రాంచైజీ నుండి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో అందరి భద్రత జట్టుకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
Date : 04-06-2025 - 11:40 IST -
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Date : 04-06-2025 - 8:08 IST -
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Date : 04-06-2025 - 6:41 IST -
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)ని 6 రన్ల తేడాతో ఓడించి. ఐపీఎల్ 18 సంవత్సరాల చరిత్రలో RCB మొదటిసారి చాంపియన్గా నిలిచింది.
Date : 03-06-2025 - 11:50 IST -
AP Cabinet: అమరావతి అభివృద్ధిపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం బుధవారం
అలాగే హెచ్వోడీ (HOD) నాలుగు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు సైతం ఆమోదం లభించనుంది.
Date : 03-06-2025 - 8:26 IST -
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Date : 03-06-2025 - 2:06 IST -
XChat: వాట్సాప్కు పోటీగా ఎక్స్ చాట్..ఫీచర్స్ ఇవే..!
XChat: వాట్సాప్ ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ అప్లికేషన్. అయితే, ఇప్పుడు వాట్సాప్కు ప్రత్యర్థిగా ఒక కొత్త మెసేజింగ్ ప్లాట్ఫామ్ విడుదలైంది. పేరు ఎక్స్ చాట్..
Date : 03-06-2025 - 1:28 IST -
Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
Fire Accident: గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఆగ్ని ప్రమాదం కలకలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో ఓ కారులో రన్నింగ్లోనే ఒక్కసారిగా మంటలు వెలిగాయి.
Date : 03-06-2025 - 12:51 IST -
Bangladesh: చైనాతో కలిసి పని చేస్తాం: మహమ్మద్ యూనస్
Bangladesh: చైనా నుంచి భారీ పెట్టుబడులు వస్తే వారి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ చెప్పారు.
Date : 03-06-2025 - 12:49 IST -
Viral Video: తేనెటీగలు కూడా చెప్పినట్టు – ‘అన్నా, నీవే తేనె తీసుకో!’ ఇది మామూలు దృశ్యం కాదు!
ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు, షేర్ చేస్తున్నారు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
Date : 03-06-2025 - 12:45 IST -
RCB : ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీకి బిగ్ షాక్.. ఫిల్ సాల్ట్ దూరం
RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది.
Date : 03-06-2025 - 12:36 IST -
AP News : పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకల దాడి..
AP News : కర్నూలు జిల్లా కోసిగిలో వైసీపీ రౌడీలు పెళ్లి బృందంపై ఘోరంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సానుభూతి కలిగిన పెళ్లి ఊరేగింపులో, వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర దాడి చేపట్టారు.
Date : 03-06-2025 - 12:13 IST -
Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా
Rajasaab Release Date : డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న కొత్త పాన్-ఇండియన్ చిత్రం ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Date : 03-06-2025 - 11:59 IST -
Turkey Earthquake : తెల్లవారుజామున టర్కీలో భూకంపం.. పరుగులు తీసిన జనం..
Turkey Earthquake : టర్కీ సరిహద్దుల్లో భూకంపం భారీ ప్రకంపనలను కలిగించింది. డోడెకానీస్ దీవుల సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 03-06-2025 - 11:51 IST -
Usha Vance : భారత పర్యటన మరువలేని అనుభవం.. మోడీ తాతలా మెలిగారు..!
Usha Vance : ఏప్రిల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశ పర్యటన చేశారు. నాలుగు రోజుల పాటు తాజ్ మహల్, అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు.
Date : 03-06-2025 - 11:24 IST