Speed News
-
Mark Zuckerberg Vs Bill Gates : బిల్గేట్స్ను దాటేసిన జుకర్బర్గ్.. అదెలా సాధ్యమైంది ?
Mark Zuckerberg Vs Bill Gates : సంపద విషయంలో మార్క్ జుకర్బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ను దాటేశాడు.
Date : 04-02-2024 - 1:54 IST -
BBC – Ram Mandir : ‘రామమందిరం ప్రతిష్ఠాపన’పై కవరేజీ.. బీబీసీకి బ్రిటీష్ ఎంపీ హితవు
BBC - Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నవ్య భవ్య రామమందిర ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2024 - 1:26 IST -
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడానికి కారణమిదే..?
ఆర్బీఐ చర్య తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) దాని పని విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Date : 04-02-2024 - 1:00 IST -
Pakistan Spy – Satendra : పాక్ గూఢచారిగా మారిన ఇండియన్ ఎంబసీ ఉద్యోగి
Pakistan Spy - Satendra : దేశద్రోహం అంటే ఇదే. అతగాడి పేరు సతేంద్ర సివాల్.
Date : 04-02-2024 - 12:47 IST -
Wedding Fraud : వరుడు ఫేక్.. వధువు ఫేక్.. బోగస్ పెళ్లిళ్ల స్కాం కలకలం
Wedding Fraud : అన్ని విషయాలలో చాలా ఆదర్శవంతంగా పాలన చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంక్షేమ పథకాల అమలులో మాత్రం విఫలమవుతున్నారు.
Date : 04-02-2024 - 11:55 IST -
GST Fraudsters: జీఎస్టీ మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం..!
జీఎస్టీ మోసగాళ్ల (GST Fraudsters)పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి మూడు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా 1700 నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నకిలీ కేసులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
Date : 04-02-2024 - 11:05 IST -
UCC – Uttarakhand : దేశంలోనే తొలిసారి యూసీసీ.. సంచలన ప్రతిపాదనలివీ
UCC - Uttarakhand : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ఇప్పటిదాకా దేశంలో చర్చ జరిగిందే తప్ప.. ఏ రాష్ట్రంలోనూ అది అమల్లోకి రాలేదు.
Date : 04-02-2024 - 9:24 IST -
39 Killed : అమెరికా ఎటాక్.. ఇరాక్, సిరియాలలో 39 మంది మృతి
39 Killed : అమెరికా తన ఆయుధ సంపత్తితో రియాక్షన్ చూపించడం మొదలుపెట్టింది.
Date : 04-02-2024 - 8:02 IST -
46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు
46 Dead : చిలీ దేశంలోని అడవుల్లో సంభవించిన కార్చిచ్చు కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటివరకు దాదాపు 46 మంది చనిపోయారు.
Date : 04-02-2024 - 7:20 IST -
Hemant Soren: హేమంత్ సోరెన్ బలపరీక్షకు కోర్టు అనుమతి
జైల్లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం త్వరలో జరగనున్న బలపరీక్షలో పాల్గొనేందుకు అనుమతించింది. జార్ఖండ్లో ఫ్లోర్ టెస్ట్ ఫిబ్రవరి 5 న జరిగే అవకాశం ఉంది.
Date : 03-02-2024 - 11:21 IST -
Telangana: 4% కోటా అమలుపై సీఎంని అభ్యర్ధించిన ముస్లిం నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మైనార్టీ ప్రజాప్రతినిధులు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Date : 03-02-2024 - 11:06 IST -
Telangana: ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మహ్మద్ షబ్బీర్ అలీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ
Date : 03-02-2024 - 11:00 IST -
19 Dead : 19 మందిని కడతేర్చిన కార్చిచ్చు.. బూడిదైన లక్ష ఎకరాల అడవి
19 Dead : చిలీలోని అడవులను కార్చిచ్చు దహిస్తోంది.
Date : 03-02-2024 - 9:35 IST -
Maldives Vs India : ఇండియాను వివరణ కోరిన మాల్దీవ్స్.. ఎందుకో తెలుసా ?
Maldives Vs India : మాల్దీవుల దేశం భారత్కు వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతోంది.
Date : 03-02-2024 - 8:38 IST -
V. Hanumantha Rao: సీఎం జగన్ పై హనుమంతరావు ఫైర్, జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యలు
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. సొంత చెల్లెలను కామెంట్ చేస్తుంటే జగన్ మాట్లాడట్లేదని మండిపడ్డారు. జగన్ కు నీతి నిజాయితీ లేదని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేసిందని
Date : 03-02-2024 - 4:12 IST -
Rs 8 to Rs 445 : లక్ష పెడితే 55 లక్షలయ్యాయి.. రూ.8 నుంచి రూ.445కు పెరిగిన షేరు ధర
Rs 8 to Rs 445 : సూరజ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్.. ఈ షేరు ధర గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది.
Date : 03-02-2024 - 4:00 IST -
5 Foods: పేగుల్లోని చెడు బ్యాక్టీరియాపై ‘పంచ్’.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే
5 Foods : మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా, పురుగులు, పరాన్నజీవులు కూడా ఉంటాయి.
Date : 03-02-2024 - 3:28 IST -
TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన
TTD: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన
Date : 03-02-2024 - 3:12 IST -
Advani 6 Yatras : భారతరత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 యాత్రలివే..
Advani 6 Yatras : బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న అందుకోనున్నారు.
Date : 03-02-2024 - 2:41 IST -
Jharkhand MLAs : హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. రంగంలోకి సీఎం రేవంత్.. 300 మందితో భద్రత
Jharkhand MLAs : భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం.. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
Date : 03-02-2024 - 1:44 IST