Speed News
-
Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు
Chicken Prices : చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.
Date : 28-02-2024 - 9:51 IST -
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ తక్కువ సమయం మంచిదా..? ఎక్కువ సమయం మంచిదా..?
మీ నెలవారీ జీతం నుండి పొదుపు చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) సరైన ఎంపిక. ఎఫ్డిలో పెట్టుబడి పెట్టే ముందు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి.
Date : 28-02-2024 - 9:12 IST -
Prasanth Nair: వ్యోమగామి ప్రశాంత్ నాయర్ని పెళ్లి చేసుకున్న నటి.. ఎవరీ నాయర్..?
ఈ నలుగురిలో ఒకరు అంటే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బి నాయర్ (Prasanth Nair) తన భర్త అని మలయాళ నటి లీనా కూడా వెల్లడించింది. లీనా ఈ వెల్లడి తరువాత వారి వివాహ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 28-02-2024 - 8:47 IST -
CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్కు ముందే ప్రకటన
CAA Rules : వివాదాస్పదంగా మారిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (CAA) వచ్చే నెల రెండోవారం నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Date : 28-02-2024 - 8:08 IST -
Expenditure Survey: ఖర్చు చేసే విధానంలో గణనీయమైన మార్పులు.. ఫుడ్ కోసమే ఎక్కువ..!
గత కొన్నేళ్లుగా భారతీయులు ఖర్చు చేసే విధానంలో (Expenditure Survey) పెను మార్పులు కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ మార్పు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సంభవించింది.
Date : 28-02-2024 - 7:45 IST -
Kishan Reddy: దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి : కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయని, బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. కృష్ణా గ్రామం సమీప
Date : 28-02-2024 - 12:12 IST -
Congress Govt: త్వరలో ధరణిపై శ్వేతపత్రం.. మార్చి 1 నుంచి సదస్సులు
Congress Govt: ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని వి
Date : 28-02-2024 - 12:06 IST -
YouTube Down : 20 నిమిషాలు యూట్యూబ్ డౌన్.. ఏమైంది ?
YouTube Down : టెక్నికల్ ఇష్యూ రావడంతో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ దాదాపు 20 నిమిషాల పాటు స్తంభించి పోయింది.
Date : 27-02-2024 - 5:37 IST -
Russia: ఆరు నెలల పాటు పెట్రోల్ ఎగుమతులపై నిషేధం
రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై ఆరు నెలల నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని మార్చి 1 నుండి ప్రవేశపెడుతుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ప్రతినిధి మంగళవారం తెలిపారు.
Date : 27-02-2024 - 3:57 IST -
Telangana DSC : ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్.. 11 వేల ఖాళీలు ?
Telangana DSC : ఈవారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతోందని తెలుస్తోంది.
Date : 27-02-2024 - 1:56 IST -
Reveals Gaganyaan Crew: అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ..!
ఇస్రో గగన్యాన్ (Reveals Gaganyaan Crew) మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లు వెల్లడయ్యాయి. వారి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Date : 27-02-2024 - 1:10 IST -
Drug Party : టాలీవుడ్ దర్శకుడు, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
Drug Party : హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.
Date : 27-02-2024 - 12:23 IST -
First Class Admission : ఆ ఏజ్ నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్.. రాష్ట్రాలకు కేంద్రం లెటర్
First Class Admission : స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Date : 27-02-2024 - 11:35 IST -
Akhilesh Yadav Party: అఖిలేష్ యాదవ్ పార్టీకి మరో బిగ్ షాక్.. చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసిన మనోజ్ పాండే..!
రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav Party)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు.
Date : 27-02-2024 - 11:18 IST -
TCongress: రూ.500 సబ్సిడీ సిలిండర్ అర్హులకు అందేనా.. పథకం అమలుపై ప్రశ్నలు
TCongress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి టీకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేసే దిశగా వెళ్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే సబ్సిడీ సిలిండర్ అందించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటి ఆధారంగానే కొత్త గ్యారంటీలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో రేషన
Date : 27-02-2024 - 11:17 IST -
Nara Lokesh : మేం అధికారంలోకి రాగానే విహారికి పూర్తి సహకారం
అధికార పార్టీ జోక్యంతో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. మరో రెండు నెలల తర్వాత హనుమ విహారి ఏపీ తరఫున ఆడాలని కోరుతున్నానని నారా లోకేశ్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే అతడితో పాటు జట్టుకు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. వచ్చేసారి రంజీ ట్రోఫీ గెలి
Date : 27-02-2024 - 11:08 IST -
Gaganyaan Mission: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరేనా..?
భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్యాన్' (Gaganyaan Mission) కోసం సిద్ధంగా ఉంది. గగన్యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందారు.
Date : 27-02-2024 - 11:00 IST -
Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్..!
ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) 260 సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు భారతీయ పురుష పౌరుల నుండి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
Date : 27-02-2024 - 10:47 IST -
RBI Penalty: మరో మూడు బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు (RBI Penalty) తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ భారీగా జరిమానా విధించింది.
Date : 27-02-2024 - 10:34 IST -
Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!
Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికుల
Date : 27-02-2024 - 10:12 IST