Speed News
-
44 Died : మాల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది సజీవ దహనం
44 Died : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల మాల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 01-03-2024 - 7:48 IST -
TS Mega DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా DSC నోటిఫికేషన్ (TS Mega DSC Notification) జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
Date : 29-02-2024 - 11:54 IST -
Money Rules: రేపటి నుంచి మారనున్న నిబంధనలు.. అవి ఇవే..!
ఈరోజు ఫిబ్రవరి చివరి రోజు కాగా రేపటి నుంచి మార్చి ప్రారంభం కానుంది. ఇటువంటి పరిస్థితిలో కొత్త నెల ప్రారంభంతో డబ్బు (Money Rules)కు సంబంధించిన అనేక నియమాలు మారుతాయి.
Date : 29-02-2024 - 11:47 IST -
P. V. Narasimha Rao: బయోపిక్ గా భారతరత్నఅవార్డు గ్రహీత పి.వి.నరసింహారావు ‘హాఫ్ లయన్’
P. V. Narasimha Rao: మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు కి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం “భారతరత్న” ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో ఆహా స్టూడియో
Date : 28-02-2024 - 11:45 IST -
Reliance Cool Drinks : రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్.. లంక కూల్డ్రింక్స్ విక్రయించనున్న రిలయన్స్
Reliance Cool Drinks : రిలయన్స్ వ్యాపారం వేగంగా విదేశాలకూ వ్యాపిస్తోంది.
Date : 28-02-2024 - 8:20 IST -
SSC Jobs : టెన్త్, ఇంటర్తోనూ 2049 జాబ్స్.. ఎస్ఎస్సీ నోటిఫికేషన్
SSC Jobs : 2,049 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 28-02-2024 - 4:10 IST -
Space Port : దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం విశేషాలివీ..
Space Port : ఇప్పటికే మన దేశానికి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది.
Date : 28-02-2024 - 2:22 IST -
Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్
Ration Card KYC : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు డెడ్ లైన్ ముంచుకొస్తోంది.
Date : 28-02-2024 - 1:22 IST -
Rajiv Gandhi : రాజీవ్గాంధీ హత్య కేసు దోషి సంతన్ మృతి.. ఎలా ?
Rajiv Gandhi : 1991లో జరిగిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరి పేరు టి.సుతేంద్రరాజా అలియాస్ సంతన్.
Date : 28-02-2024 - 12:24 IST -
Himachal Heat : కాంగ్రెస్ సర్కారుకు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్
Himachal Heat : హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేనప్పటికీ.. అక్కడి రాజ్యసభ సీటును బీజేపీ గెల్చుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే.. హిమాచల్లోని కాంగ్రెస్ సర్కారుకు మరో షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని.. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నే
Date : 28-02-2024 - 11:47 IST -
PM Kisan: పీఎం కిసాన్ ద్వారా ఎన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందతున్నారో తెలుసా
PM Kisan: రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా
Date : 28-02-2024 - 11:14 IST -
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి వైదొలిగిన విజయ్ శేఖర్ .. కారణమిదేనా..?
భారీ సంక్షోభం మధ్య Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Paytm Payments Bank) పార్ట్టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు.
Date : 28-02-2024 - 11:01 IST -
Manipur: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. కారణమిదే..?
మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించారు.
Date : 28-02-2024 - 10:34 IST -
CUET PG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పూర్తి షెడ్యూల్ విడుదల..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG 2024) పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది.
Date : 28-02-2024 - 10:10 IST -
Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు
Chicken Prices : చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.
Date : 28-02-2024 - 9:51 IST -
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ తక్కువ సమయం మంచిదా..? ఎక్కువ సమయం మంచిదా..?
మీ నెలవారీ జీతం నుండి పొదుపు చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) సరైన ఎంపిక. ఎఫ్డిలో పెట్టుబడి పెట్టే ముందు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి.
Date : 28-02-2024 - 9:12 IST -
Prasanth Nair: వ్యోమగామి ప్రశాంత్ నాయర్ని పెళ్లి చేసుకున్న నటి.. ఎవరీ నాయర్..?
ఈ నలుగురిలో ఒకరు అంటే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బి నాయర్ (Prasanth Nair) తన భర్త అని మలయాళ నటి లీనా కూడా వెల్లడించింది. లీనా ఈ వెల్లడి తరువాత వారి వివాహ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 28-02-2024 - 8:47 IST -
CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్కు ముందే ప్రకటన
CAA Rules : వివాదాస్పదంగా మారిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (CAA) వచ్చే నెల రెండోవారం నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Date : 28-02-2024 - 8:08 IST -
Expenditure Survey: ఖర్చు చేసే విధానంలో గణనీయమైన మార్పులు.. ఫుడ్ కోసమే ఎక్కువ..!
గత కొన్నేళ్లుగా భారతీయులు ఖర్చు చేసే విధానంలో (Expenditure Survey) పెను మార్పులు కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ మార్పు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సంభవించింది.
Date : 28-02-2024 - 7:45 IST -
Kishan Reddy: దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి : కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయని, బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. కృష్ణా గ్రామం సమీప
Date : 28-02-2024 - 12:12 IST