Speed News
-
Minister Ponnam: ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులాలు మంచి ఫలితాలు సాధించడం హర్షణీయం:
Minister Ponnam: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి 369వ ర్యాంక్ సాధించింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్
Date : 18-05-2024 - 9:37 IST -
ISRO Chairman: ఇస్రో చీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేవాలయాల్లో గ్రంథాలయాలు నిర్మించాలని సూచన..!
తిరువనంతపురంలోని ఉడియనూరు ఆలయంలో జరిగిన ఒక అవార్డు వేడుకకు సోమనాథ్ వచ్చారు. సోమనాథ్ ఆలయాలను సందర్శించే యువత సంఖ్య తక్కువగా ఉందన్నారు.
Date : 18-05-2024 - 5:30 IST -
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
Date : 18-05-2024 - 5:26 IST -
Heavy Rain: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఈ వర్షంతో హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సికింద్రాబాద్, మాదాపూర్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం గంటపాటు దంచికొట్టింది.
Date : 18-05-2024 - 5:11 IST -
Boxer suspended: భారత్కు బ్యాడ్ న్యూస్.. పారిస్ ఒలింపిక్స్కు బాక్సర్ దూరం, కారణమిదే..?
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం అథ్లెట్లందరూ హృదయపూర్వకంగా సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్కు బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి.
Date : 18-05-2024 - 4:26 IST -
Cabinet Meeting : ఇవాళ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్.. ఈసీ నుంచి దొరకని పర్మిషన్
ఇవాళ జరగాల్సిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది.
Date : 18-05-2024 - 3:53 IST -
Indian Army : జాబ్ విత్ ఇంజినీరింగ్ డిగ్రీ.. ఇంటర్ పాసైన వారికి గొప్ప ఛాన్స్
ఇంటర్ పూర్తయిందా ? బీటెక్ ఫ్రీగా చేయాలని అనుకుంటున్నారా ?
Date : 18-05-2024 - 3:11 IST -
Vinod Kumar : కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయమన్నారు.. ఆధారాలున్నాయ్ : వినోద్ కుమార్
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-05-2024 - 2:53 IST -
Deve Gowda : నేరం రుజువైతే నా మనవడిపై చర్యలు తీసుకోవాల్సిందే : దేవెగౌడ
తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ, కొడుకు హెచ్డీ రేవణ్ణల సెక్స్ కుంభకోణంపై ఎట్టకేలకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మౌనం వీడారు.
Date : 18-05-2024 - 2:16 IST -
Bibhav Kumar Arrest : స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడికి పాల్పడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 18-05-2024 - 1:39 IST -
Mallareddy Vs 15 People : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్.. పోలీసుల వార్నింగ్ పట్టించుకోని పర్యవసానం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, మరో 15 మందికి మధ్య హైదరాబాద్లోని సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82పై భూవివాదం చోటు చేసుకుంది.
Date : 18-05-2024 - 1:12 IST -
CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన వేళ.. అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్
ఏపీలో పోలింగ్ ముగియడంతో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు.
Date : 18-05-2024 - 12:00 IST -
TS EAMCET Result 2024: ఎప్సెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..?
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
Date : 18-05-2024 - 11:42 IST -
City Buses : ఆర్టీసీ మెగాప్లాన్.. మెట్రో లేని రూట్లలో 10 నిమిషాలకో బస్సు
హైదరాబాద్లో మెట్రో లేని మార్గాల్లో 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
Date : 18-05-2024 - 9:36 IST -
MLC by election : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది
తెలంగాణలోని ‘వరంగల్- ఖమ్మం- నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు.
Date : 18-05-2024 - 9:08 IST -
Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ విశేషాలివీ
1974 మే 18 మన దేశ చరిత్రలో ఘనమైన రోజు.
Date : 18-05-2024 - 8:35 IST -
8 People Burnt Alive : కదులుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం
హర్యానాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.
Date : 18-05-2024 - 8:07 IST -
Minister Roja: చిన్నారుల కుటుంబాలను ఆర్థిక సాయం చేస్తాం: మంత్రి రోజా
Minister Roja: ఎస్.బి.ఆర్ పురంలో చిన్నారులకు నివాళులర్పించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అన్నారు. వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్ పురం గ్రామంలో చెరువులో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు శుక్రవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. ఎస్.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన డాక్టర్ బాబు విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు స్థానిక శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్త
Date : 17-05-2024 - 9:29 IST -
Pawan Kalyan: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జనసేన అధినేత, సినీ నటుడు ఎమోషన్ అయ్యారు. ‘‘సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం , అభివృద్ది , శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు’’ అంటూ రియాక్ట్ అయ్యారు. ‘‘అత్యధికంగా 81.86% ఓటర్లు
Date : 17-05-2024 - 9:24 IST -
Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad: సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం, కూకట్పల్లి పోలీస్ లు కూకట్పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. మరొ
Date : 17-05-2024 - 9:17 IST