Munugode : నేడు నామినేషన్ వేయనున్న మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి
మునుగోడు బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. నామినేషన్ గడువు...
- By Prasad Published Date - 08:24 AM, Thu - 13 October 22
మునుగోడు బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ రోజు అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ నేతలు హాజరుకానున్నరు. ఇప్పటికే కూసుకుంట్ల తరుపున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Related News
Big Shock To BRS : కాంగ్రెస్ లో చేరిన ఇంద్రకిరణ్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవి అనుభవించిన కీలక నేత , మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి..కొద్దీ సేపటి క్రితం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా అనంతరం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు