HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Janasena Chief Pawan Kalyan Yatra From Tirupati

PawanKalyan : తిరుపతి నుంచే జనసేనాని యాత్ర: నాదెండ్ల మనోహర్..!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా...రాజకీయ సమీకరణాలు రోజురోజు మారుతూనే ఉన్నాయి. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసేందుకు ఆ పార్టీలో వ్యుహాలు రచిస్తున్నారు.

  • By hashtagu Published Date - 09:02 PM, Fri - 10 June 22
  • daily-hunt
Nadella Manohar Imresizer
Nadella Manohar Imresizer

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా…రాజకీయ సమీకరణాలు రోజురోజు మారుతూనే ఉన్నాయి. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసేందుకు ఆ పార్టీలో వ్యుహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ..జనసేనాని త్వరలోనే యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేత నాదేండ్ల మనోహర్ వెల్లడించారు. అక్టోబర్ లో తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కాగా వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని…ప్రణాళిక లేని పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని..సర్కార్ ను నడపడం చేతకాక చేతులు ఎత్తేశాడని తనదైన శైలిలో విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళ్తాడని…దీనిపై తమ దగ్గర పక్కా సమాచారం ఉందని చెప్పారు నాదేండ్ల మనోహర్. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Janasena
  • tirupathi
  • yatra

Related News

Ap Govt

Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

Ration Cards Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినప్పటికీ, ఇంకా లక్షల సంఖ్యలో కార్డులు అప్‌డేట్ కాలేదు.

  • It Companies Amravati

    IT Companies : ఏపీకి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

  • Investment In Ap

    Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

  • Sri Charani Cricketer

    Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • CM Chandrababu

    New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • ‎Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd