Hyderabad: నగరంలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
హైదరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 11:46 PM, Wed - 8 November 23
Hyderabad: హైదరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. వారికి కొత్త పోస్టింగ్లు ఇచ్చారు .మధుసూధన్ బడే (టాస్క్ ఫోర్స్ – సౌత్), జి నరేష్ కుమార్ (టాస్క్ ఫోర్స్ – ఈస్ట్), ఎస్ సైదా బాబు (సౌత్ ఈస్ట్ జోన్ – టాస్క్ ఫోర్స్), ఎల్ భాస్కర్ రెడ్డి (నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్), చిట్టి బుర్ర (టాస్క్ ఫోర్స్ అడ్మిన్), గంటా సంజీవ్ (డిఐ చాదర్ఘాట్), ఎ సీతయ్య (ఎస్హెచ్ఓ చిక్కడపల్లి), ఎస్ విజయ (ఎస్హెచ్ఓ బోరబండ), కె రవి కుమార్ (సిసిఎస్ డిడి), పి లక్ష్మీకాంత్ రెడ్డి (ఎస్హెచ్ఓ సైఫాబాద్), ఎస్ రాజశేఖర్ (స్పెషల్ బ్రాంచ్) , టి శ్రీనాథ్ రెడ్డి (స్పెషల్ బ్రాంచ్), టి అజయ్ కుమార్ (ట్రాఫిక్ అడ్మిన్) మరియు కె సైదులు (సైబర్ క్రైమ్స్).
Related News
Renuka Chowdhury: ఢిల్లీ పోలీసులకు తడాఖా చూపిస్తాం: రేణుకా చౌదరి
ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణకు వచ్చారంటూ రేణుక చౌదరి మండిపడ్డారు. ఏ హక్కుతో గాంధీభవన్కు వచ్చి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఇంకొకసారి ఇలా చేస్తే తెలంగాణ తడాఖా ఏమిటో చూపిస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.