Hyderabad Metro: జీతాలు పెంచండి మహాప్రభో!
- By Balu J Published Date - 11:09 AM, Tue - 3 January 23
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరించారు. దీంతో ఆయా మెట్రో స్టేషన్ లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని మెట్రో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 15 వేల నుండి 18 వేల రూపాయల వరకు సాలారీ పెంచాలని డిమాండ్ చేశారు. కాగా మెట్లో నిత్యం జర్నీ చేసే ఉద్యోగులు అమీర్ పెట్, మియాపూర్ మెట్రలో స్టేషన్ లలో టికెట్ల కోసం క్యూ కట్టారు. దీంతో మెట్రో స్టేషన్స్ ప్రయాణికులతో నిండిపోయాయి. మొత్తం 150 మంది ఉద్యోగులు బైకాట్ చేసినట్టు తెలుస్తోంది.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.