Leopard: సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం!
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో గురువారం రాత్రి చిరుత పులి కలకలం సృష్టించింది.
- By Hashtag U Published Date - 04:15 PM, Fri - 29 April 22
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో గురువారం రాత్రి చిరుత పులి కలకలం సృష్టించింది. పారిశ్రామికవాడలోని హెటెరో కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆవరణలో చిరుత ను చూసి.. భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కంపెనీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీలో.. రోడ్డును పులి దాటి వెళ్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అది చిరుత పులేనా? లేకా వేరే ఏదైనా జంతువా? అనేది నిర్ధారించే ప్రయత్నం లో అటవీ అధికారులు ఉన్నారు. ఒకవేళ అది పులే అయితే.. పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించి పట్టేసి అడవిలో వదులుతామని చెబుతున్నారు.
Related News
Summer: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు
Summer: వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ – సికింద్రాబాద్, గోరక్పూర్-మహబూబ్నగర్, మహబూబ్నగర్ – గోరక్పూర్, కొచ్చువెలి-షాలిమార్, షాలిమార్-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్పూర్, భువనేశ్వర్-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్, తిన్సుకియా-బెంగళూరు, జబల్పూర్-కన్యాక�