TSRTC: పాపులారిటీ కోసం ఇలాంటివి చేయొద్దు, సజ్జనార్ వార్నింగ్!
సోషల్ మీడియా (Social Media) రాకతో నేటి యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.
- By Balu J Published Date - 12:04 PM, Wed - 3 May 23
సోషల్ మీడియా (Social Media) రాకతో నేటి యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. లైక్స్, కామెంట్స్ (Comments) కోసం వెంప్లరాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులకు ఇబ్బందులు కలిగే ప్రమాదకరంగా స్టంట్స్ (Stunts) చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ట్వీట్ వైరల్ (Viral) గా మారింది.
ద్విచక్రవాహనంపై వెళ్తూ టీఎస్ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం రహదారులపై (Main Road) ఇలాంటివి చేయవద్దని హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023
Also Read: Pushpa2 Audio Rights: ఆడియో రైట్స్ లో ‘పుష్ప2’ రికార్డ్.. ఏకంగా 60 కోట్లకుపైగా!
Related News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు.