Telangana : టీ కాంగ్రెస్ నేత ఫామ్హౌస్పై పోలీసుల రైడ్.. 13 మంది..?
తెలంగాణ కాంగ్రెస్ నేత ఫామ్హౌస్పై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్లో 13 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి..
- By Prasad Published Date - 10:05 PM, Thu - 27 October 22
తెలంగాణ కాంగ్రెస్ నేత ఫామ్హౌస్పై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్లో 13 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో కాంగ్రెస్ నేతకు చెందిన ఓ ఫామ్హౌస్పై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి 13.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ కాంగ్రెస్ నేత రాజుగౌడ్ నిర్వహిస్తున్నారని సమాచారం
Related News
YS Sharmila : వైసీపీపై వ్యతిరేకత.. షర్మిల మెజారిటీపై జోరుగా బెట్టింగ్లు..
తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్పై గౌరవం ఏరేంజ్లో ఉందో మనకు తెలుసు.