HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Jagan Reviews Flood Hit Areas

CM Jagan : వ‌ర‌ద‌ల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశాలు

అమరావతి: గోవదారి వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

  • By Prasad Published Date - 02:21 PM, Sat - 16 July 22
  • daily-hunt
Ys Jagan Meeting
Ys Jagan Meeting

అమరావతి: గోవదారి వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో గోదావరికి నీటి ప్రవాహం, ప్రజల తరలింపు, ఇతర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీసి, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ వంటి సహాయక బృందాలను ఉపయోగించుకోవాలని ఆయన వారికి సూచించారు. సహాయక శిబిరాల ఏర్పాటులో తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండావరద బాధిత కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఇందులో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో పప్పు, 1 కిలో బంగాళదుంపలు, 1 కిలో పామాయిల్ మరియు 1 కిలో ఉల్లిపాయలు ఉన్నాయి. అలాగే సహాయక శిబిరాల నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.2000 అందించాలని చెప్పారు. ప్రతి గంటకు వరద పరిస్థితిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం సమీపంలోని దోవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం శనివారం ఉదయం 24 లక్షల క్యూసెక్కుల మార్కును దాటింది


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra floods
  • Andhrapradesh
  • AP CM Jagan
  • godavari
  • heavy rains

Related News

Minister Lokesh

Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

  • TTD Chairman

    TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

Latest News

  • RRB Jobs: రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

  • Karthika Masam : రేపు ఇలా స్నానం చేస్తే.. అపమృత్యు భయం దూరం!

  • Karthika Masam : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

  • Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

  • Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

Trending News

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd