HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cbse Key Decision Single Board Exam For Classes 10 12

CBSE: సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 10, 12 తరగతులకు ఒకే బోర్డ్ ఎగ్జామ్!

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

  • By Hashtag U Published Date - 05:47 PM, Fri - 15 April 22
  • daily-hunt
Ap 10th Exams
Ap 10th Exams

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఒకే ఒక బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తోంది. వాస్తవానికి దేశంలో కొన్నేళ్ల కిందటి వరకు .. సీబీఎస్ఈ 10, 12 తరగతులకు ఒకే బోర్డు పరీక్ష ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలుకావడానికి ముందు.. CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలని రెండు భాగాలుగా విభజించింది. టర్మ్-1 బోర్డ్ ఎగ్జామ్ గతేడాది నవంబర్-డిసెంబర్‌లోనే జరిగింది. టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి మళ్లీ సింగిల్ మోడ్ పరీక్షను నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించింది. ” రెండు బోర్డు పరీక్షల పద్ధతి శాశ్వతంగా కొనసాగుతుందని మేం ఎన్నడూ చెప్పలేదు. పాఠశాలలు పూర్తిగా తెరిచాం. అన్ని తరగతులు జరుగుతున్నాయి. అందుకే ఇకపై 10, 12 తరగతులకు ఒక్క బోర్డు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం” అని CBSE కి చెందిన ఒక సీనియర్ అధికారి మీడియా కు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbse
  • cbse exams
  • india
  • key note

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

    Latest News

    • Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్‌.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌!

    • Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్!

    • Chiranjeevi Diwali Celebrations : మెగా సంబరాలకు బాలయ్యకు ఆహ్వానం అందలేదా..?

    • Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!

    • Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!

    Trending News

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd