MLC Kavitha: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- By Balu J Published Date - 11:05 AM, Fri - 11 August 23
MLC Kavitha: హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ & జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ మనీష్ తివారి, సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
Tags
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.