BJP: కేసీఆర్ తీరుకు నిరసనగా ‘బీజేపీ భీం దీక్ష’
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి
- By Balu J Published Date - 12:58 PM, Thu - 3 February 22
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ” బీజేపీ భీం దీక్ష ” ప్రారంభించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. ఈ దీక్షలో నాతో పాటు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్ చార్జి మునిస్వామి, ఎంపీలు Arvind Dharmapuri, సోయం బాపూరావు గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి గారు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం గారు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరామ్ సహా పాల్గొన్నారు.
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�