HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Assam To Pay Monthly Rs 15000 Pension To Those Who Resisted Emergency

1975 Emergency Pension :ఎమర్జెన్సీని ఎదిరించిన యోధులకు నెలకు రూ.15వేల పింఛను

1975 Emergency Pension : స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చే పెన్షన్ ను ‘ఎమర్జెన్సీ’ని ఎదిరించిన యోధులకు కూడా ఇస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

  • Author : Pasha Date : 26-06-2023 - 6:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1975 Emergency Explained
1975 Emergency Explained

1975 Emergency Pension : స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చే పెన్షన్ ను ‘ఎమర్జెన్సీ’ని ఎదిరించిన యోధులకు కూడా ఇస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీతో దేశంలో ప్రజల హక్కులకు విఘాతం కలిగిందని విమర్శించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. నాటి అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ప్రతిఘటించిన యోధులకు నెలవారీ పింఛను(1975 Emergency Pension) ఇస్తానని ప్రకటించారు.

Also read : Patnam Mahendar Reddy : బెడిసికొట్టిన మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి వ్యూహం

300 మంది ‘లోక్ తంత్ర సేనాని’లను గుర్తించామని, వారికి నెలకు రూ.15,000 పింఛను ఇస్తామని సీఎం  వెల్లడించారు. యోధులు మరణిస్తే వారి భార్యకు లేదా పెళ్లికాని కుమార్తెలకు పింఛను వర్తింప చేస్తామన్నారు.ఎమర్జెన్సీ రోజుల్లో 15 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన వారిని ఈ పింఛనుకు ఎంపిక చేశామన్నారు. ఎమర్జెన్సీ ఆర్డర్ పై సంతకం చేసిన నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్.. అస్సామీ అని, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేబకాంత బారువా కూడా అస్సామీయే కావడం బాధాకరమని హిమంత శర్మ కామెంట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1975 Emergency Pension
  • assam
  • monthly pension
  • resisted Emergency
  • Rs 15000

Related News

Sanatana Dharma

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని

  • Elephants Killed As Rajdhan

    ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి

Latest News

  • ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd