HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >8 Dead Several Injured After Bus Catches Fire In Nashik

Maharashtra : నాసిక్ లో ఘోర ప్ర‌మాదం.. బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. 11 మంది మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం రాత్రి బస్సులో మంటలు చెల‌రేగాయి...

  • Author : Prasad Date : 08-10-2022 - 7:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharastra Imresizer (1)
Maharastra Imresizer (1)

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. శుక్రవారం రాత్రి బస్సు ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగాయి. కనీసం 11 మంది మరణించగా, 20 మంది గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చింతామణి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు యావత్మాల్ నుండి ముంబైకి వెళ్తుండగా ఔరంగాబాద్ రోడ్‌లోని కైలాస్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కును ఢీకొనడంతో బస్సులో మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ చిన్నారి సహా మరో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దురదృష్టకర ఘటనలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారని మంత్రి దాదా భూసే ధృవీకరించారు. పరిస్థితిని అంచనా వేయడానికి తాను కూడా సంఘటన స్థలానికి వెళుతున్నానని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • Fire Accident
  • Maharashtra
  • Nashik
  • travel bus

Related News

Uttar Pradesh Bulandshahr Triple Murder Accused 'Birthday Boy' Killed in Police Encounter

ముఖానికి కేక్ పూశారని ముగ్గురి స్నేహితుల హత్య..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు. అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయ

    Latest News

    • Jetlee: సత్య ‘జెట్లీ’ మూవీ ట్విట్టర్ రివ్యూ

    • ఏపీకి మరో భారీ పరిశ్రమ

    • శ్రీలంక క్రికెటర్లు అరెస్ట్.. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు..

    • LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

    • Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd