12 Killed : నైజీనియాలో దారుణం.. ఇమామ్తో సహా 12 మందిని హతమార్చిన ముష్కరులు
నైజీరియాలో దారణ సంఘటన జరిగింది. ఓ మసీదులో ముష్కరులు ఇమామ్తో సహా 12 మందిని హతమార్చారు. శనివారం రాత్రి..
- By Prasad Published Date - 08:24 AM, Mon - 5 December 22
నైజీరియాలో దారణ సంఘటన జరిగింది. ఓ మసీదులో ముష్కరులు ఇమామ్తో సహా 12 మందిని హతమార్చారు. శనివారం రాత్రి మసీదు నుండి అనేక మందిని కిడ్నాప్ చేశారని స్థానిక నివాసితులు తెలిపారు. ముష్కరులు మోటర్బైక్లపై మైగామ్జీ మసీదు వద్దకు వచ్చి అడపాదడపా కాల్పులు జరపడం ప్రారంభించారని..దీంతో ఆరాధకులు పారిపోవలసి వచ్చిందని స్థానికులు తెలిపారు. రాత్రి ప్రార్థనలకు హాజరైన సుమారు 12 మంది కాల్పుల్లో చిక్కుకుని, చీఫ్ ఇమామ్తో సహా మరణించారని తెలిపారు. కట్సినా రాష్ట్ర పోలీసు ప్రతినిధి గాంబో ఇసా ఈ దాడిని ధృవీకరించారు.
Related News
Phone Tapping Case : ‘ఫోన్ ట్యాపింగ్’ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులు.. ఎవరు?
Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది.