AP News: నంద్యాలలో దారుణం, కుక్కల దాడిలో 100 పొట్టేళ్లు మృతి
- By Balu J Published Date - 12:12 PM, Wed - 20 December 23
AP News: నంద్యాల జిల్లా సంజామల మండలంలో మంగళవారం కుక్కల దాడిలో సుమారు 100 పొట్టేళ్లు చనిపోయాయి. వీటిని గొర్రెల కాపరి అయిన మురబోయిన శివుడు గుర్తించాడు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. తెల్లవారుజామున పొలంలో మేస్తున్న సమయంలో కుక్కల గుంపు దాడి చేసిందని శివుడు తెలిపారు. నష్టాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సంజామల పోలీసులు తెలిపారు.
Also Read: TS Assembly Live: అసెంబ్లీ సమావేశాలు షురూ, 42 పేజీలతో శ్వేతపత్రం రిలీజ్!
Related News
Amit Shah- Rajnath Singh: నేడు ఏపీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్..!
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం వచ్చి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.