HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Politician Dissects India Team Defeat In T20

T20 World Cup: టీమ్ ఇండియా పై అద్భుతమైన విశ్లేషణ చేసి గెలవడానికి సీక్రెట్స్ చెప్పిన పొలిటీషియన్

ఎన్నికల కోసం విసురుకున్న సవాళ్లు, ప్రజలు తమనే గెలిపిస్తారని నమ్మకాలు, నియోజకవర్గంలో తమ జెండానే ఎగురుతుందనే ఆశలు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫలితాలే.

  • Author : Hashtag U Date : 01-11-2021 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఐపీఎల్ లో టీమ్ ఇండియా వరసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు ప్లేయర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీఎంపీ హర్షకుమార్ కూడా దీనిపై ఘాటుగా స్పదించారు.

బీసీసీఐ కి ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా క్రికెట్ కి సంబంధం లేని అమిత్ షా కొడుకు జై షా అయిన తర్వాత ఇండియన్ క్రికెట్ పతనం ప్రారంభమైందని హర్ష కుమార్ పేర్కొన్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో జట్టు కూర్పులో లోపం వల్ల ఓడిపోయామని, అంతకు ముందు ఆస్ట్రేలియా లో గాయంతో అద్భుతంగా ఆడిన హనుమ విహారి ని పక్కన పెట్టడం వలన దెబ్బతిన్నామని ఆయన తెలిపారు.

తెలుగు ప్లేయర్లపై కావాలని వివక్ష చూపుతున్నారని హర్షకుమార్ విమర్శించారు. హనుమవిహారిది బొంబాయి గాని ఢిల్లీ గాని అయితే ఆయన్ని పక్కన పెట్టేవారు కాదని, అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన అంబటి రాయుడుని ఆంధ్ర వాడనే పక్కన పెట్టారని ఆయన తెలిపారు.

ఇప్పుడు టీ 20 ఐసీసీ ప్రపంచ కప్ పోటీలో శిఖర్ ధావన్ ను పక్కన పెట్టడం వల్ల ఈ దుర్గతి పట్టిందని హర్షకుమార్ తెలిపారు.

మొన్నటి మ్యాచుల్లో బాల్ ని లాఫ్ట్ చెయ్యడం వలనే ఇంచుమించు అందరూ ఔట్ అయ్యారని, అలా కాకుండా డ్రైవ్స్ కొట్టే బ్యాట్స్మెన్స్ గల్ఫ్ లోని పిచ్ లకు సరిపోతారని తెలిపారు.

పాకిస్తాన్ తో మ్యాచ్ లో పూర్తిగా బౌలింగ్ లో ఉన్న లోపం వల్ల ఒడిపోయామని,న్యూజిలాండ్
మనకన్నా ఎక్కువ రన్స్ చేయలేకపోయేదని కానీ వాళ్ళ బౌలింగ్ ఇచ్చిన ఫైట్ మనం ఇవ్వలేక పోయామని, మనవాళ్ళకి ప్లానింగ్ లేదని, న్యూజీలాండ్ వాళ్ళు మన వాళ్ళని పర్ఫెక్స్ట్ ప్లానింగ్ తో బౌల్ చేసి అవుట్ చేసారని తెలిపారు.

మన వాళ్ళు షాట్స్ కొడితే ఒక రన్ కన్నా ఎక్కువ రాని పరిస్థితి ఉండేనని, మన బౌలింగ్ లో వాళ్ళు కొట్టిన షాట్స్ అన్ని ఫీల్డర్స్ మధ్యనుంచి కొట్టినవేనని, దీనివల్ల మన బౌలర్ల కు కెప్టెన్ కు ఫీల్డర్స్ కు సమన్వయం లేదన్నది స్పష్టంగా కనపడిందని హర్ష కుమార్ అన్నారు.

ఇప్పటికైనా వీలుంటే శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, పటేల్, దీపక్, అశ్విన్లను ఫైనల్ లెవెన్ లో ఆడిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకు సెకండ్ బాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయని,
మనకు టాస్ విషయంలో లక్ కలిసి రాలేదని చెప్పిన ఆయన
ధోని ని మెంటర్ గా పెట్టడం తప్పుని, కెప్టెన్ పూర్తి స్వేచ్ఛతో కెప్టెన్ ఉండాలని, రాహుల్ ని తప్పించి శేఖర్ ధావన్ ను వెంటనే తీసుకొని ఈ మార్పులతో ఆడితే ఖచ్చితంగా బాగుంటుందని ఆయన అన్నారు.

అశ్విన్ రైట్ ఆర్మ్ స్పిన్నర్, అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వీరిద్దరితో ఆడిస్తే డెఫినెట్ గా లాభం ఉంటుందని, అలాగే చహర్, బుమ్రా, షమీ కాంబినేషన్ బాగుంటుందని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. చహర్ వేరే కంట్రీస్ కి అలవాటు లేని బౌలర్. హార్దిక్ పాండ్య ఫైల్ అవుతున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ బెటర్ అని, టీమ్ లో శేఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లేదా కే ఎల్.రాహుల్, పంత్, ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్, పటేల్ , అశ్విన్, చహర్,షమీ,బుమ్రా ఉంటే
కాబట్టి బీసీసీఐ పై విధంగా ఆలోచించాలని అభ్యర్థించారు.

ttps://twitter.com/ShefVaidya/status/1454993398205612032


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket analysis
  • Harsha Kumar
  • India vs New Zealand
  • t20 match

Related News

We couldn't understand the pitch conditions quickly.

IND vs IRE: పిచ్ కండిషన్స్‌ను త్వరగా అర్థం చేసుకోలేకపోయాం..

టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు ఐర్లాండ్ జట్టు ఊహించని షాకిచ్చింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న‌ బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ భారత్‌పై గెలవని ఆ జట్టు, ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఐర్లాండ్ నిర్దే

  • Nitish Kumar Reddy injured; ruled out of Ireland series; participation in England tour also doubtful.

    Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd