HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >In Karnataka Maintain Etiquette Or Forfeit Your Ticket

Bus Rule: బస్సులో ప్రయాణిస్తూ ఫోన్ వాడుతున్నారా? మీ పని ఖతమే

బస్సు ఎక్కగానే అందరు చేసేపని ఏంటంటే మొబైల్ తీసి నొక్కడమో,వీడియోలు చూడడమో.

  • Author : Hashtag U Date : 14-11-2021 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

బస్సు ఎక్కగానే అందరు చేసేపని ఏంటంటే మొబైల్ తీసి నొక్కడమో,వీడియోలు చూడడమో. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టే పనిలో ఆర్టీసీ అధికారులు ఉన్నారట. ఇంతకీ ఇది ఎందుకో ఎక్కడో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

సాధారణంగా జర్నీ లో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు, తెలియకుండా టైమ్‌ గడిచిపోయేందుకు మొబైల్ లో సినిమాలు, వీడియోలు చూస్తుంటారు. వీరిలో కొందరు ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని మ్యూజిక్ లేదా వీడియోలు చూస్తుంటే మరికొంతమంది లౌడ్‌ స్పీకర్‌తో పెద్ద సౌండ్ పెట్టి పక్కన వారిని ఇబ్బంది పెడుతున్నారట.
ఇలాంటి పరిస్థితిని అరికట్టేందుకు కర్ణాటక ఆర్టీసీ సంస్థ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

Also Read: ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!

రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తు మొబైల్‌ స్పీకర్ల ద్వారా పాటలు వినడాన్ని ఆర్టీసీ నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: సీఎం ప‌దవి ముద్దు..ప్ర‌ధాని కుర్చీ వ‌ద్ద‌న్న గౌడ‌

గతంలో ఒకవ్యక్తి కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. బస్సులో కావాలని చేసే అనవసర శబ్ధాలపై ఆంక్షలు విధించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలవ్వగా మొబైల్‌లో ఎక్కువ సౌండ్‌ పెట్టి పాటలు, వీడియోలను ప్లే చేసే వారిని కట్టడి చేయాలని పిటిషనర్‌ కోరారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయవద్దని అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సులోని డ్రైవర్‌, కండక్టర్‌ ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది.

ఒకవేళ ప్రయాణికుడు అధికారుల సూచనలను పాటించకపోతే ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని హైకోర్టు పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bus passengers
  • forfeit ticket
  • karnataka

Related News

    Latest News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

    Trending News

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

      • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

      • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd