HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Violence Against Women Increases Due To Covid Un Women Report

UN Report : కోవిడ్ లో 50శాతం మంది మ‌హిళ‌ల‌పై హింస‌

కోవిడ్- 19 ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై హింస పెరిగిపోయింది. సుమారు 50శాతం మంది మ‌హిళ‌లు ప‌లు ర‌కాల హింస‌ను అనుభ‌వించారు.

  • Author : CS Rao Date : 25-11-2021 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

కోవిడ్- 19 ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై హింస పెరిగిపోయింది. సుమారు 50శాతం మంది మ‌హిళ‌లు ప‌లు ర‌కాల హింస‌ను అనుభ‌వించారు. వివిధ కార‌ణాల వ‌ల్ల ఇళ్ల‌లో మ‌హిళ‌లు సుర‌క్షితంగా ఉండ‌లేక‌పోయారు. ఆ విష‌యాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి మ‌హిళా నివేదిక స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచంలోని 13దేశాల‌కు చెందిన మ‌హిళ, వాళ్ల‌కు తెలిసిన వ్య‌క్తుల నుంచి స‌మాచారాన్ని సేక‌రించి అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా ఆ విష‌యం వెల్ల‌డ‌యింది.
ఇంట్లోగానీ, బహిరంగ ప్రదేశాల్లోగానీ మహిళల భద్రతను కోవిడ్-19 ప్ర‌శ్నార్థ‌కం చేసింది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి గృహాల్లో సంఘర్షణలు పెరిగాయ‌ని, అవి ఇప్ప‌టికే కొన‌సాగుతున్నాయ‌ని నివేదిక తేల్చేంది. నవంబర్ 25 న విడుదల చేసిన‌ నివేదిక ప్రకారం నాల్గవ వంతు మంది మహిళలు ఇంట్లో తక్కువ సురక్షితంగా ఉన్నార‌ని చెబుతోంది. శారీరక వేధింపులను 21 శాతం మంది మ‌హిళ‌లు ఎదుర్కొన్నార‌ని స‌ర్వే తేల్చింది. ఇతర కుటుంబ సభ్యులు (21 శాతం) , ఇంట్లోని ఇతర మహిళలు (19 శాతం) గాయపడుతున్నారని కొందరు మహిళలు ప్రత్యేకంగా నివేదించారు.

Also Read : జూనియ‌ర్ పై టీడీపీ డైరెక్ట్ అటాక్!

ఇళ్ల వెలుపల ఉండే మహిళలు కూడా హింసకు గురవుతున్నట్లు భావిస్తున్నారు. 40 శాతం మంది కోవిడ్ -19 ప్రారంభమైనప్పటి నుండి రాత్రిపూట ఒంటరిగా నడవడం తక్కువ సురక్షితంగా ఉందని చెప్పారు. కోవిడ్-19 సమయంలో బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తీవ్రమ‌య్యాయ‌ని ప్ర‌తి 5 మందిలో ముగ్గ‌రు మహిళలు భావించారు.ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగం, ఆహార అభద్రత, కుటుంబ సంబంధాలు త‌దిత‌ర సామాజిక-ఆర్థిక ఒత్తిడులు కార‌ణంగా భద్రత (లేదా హింస) అనుభవాలపై మాత్రమే కాకుండా, మొత్తం మహిళల శ్రేయస్సుపై కూడా గణనీయమైన ప్రభావాన్ని కోవిడ్ చూపింద‌ని స‌ర్వే తేల్చింది. మహిళలపై హింస అనేది ఇప్పటికే ఉన్న ప్రపంచ సంక్షోభం, ఇది ఇతర సంక్షోభాలపై వృద్ధి చెందుతుంది. సంఘర్షణలు, వాతావరణ సంబంధిత ప్రకృతి వైపరీత్యాలు, ఆహార అభద్రత, మానవ హక్కుల ఉల్లంఘనలు త‌దిత‌రాలు మహిళలు, బాలికలల‌కు ప్రమాద‌కార‌కాలుగా మారాయి. సొంత ఇళ్లు, పరిసరాలు, కమ్యూనిటీలలో కూడా ప్రమాద భావనతో మ‌హిళ‌లు, పిల్ల‌లు జీవిస్తున్నార‌ని UN మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మీడియాకు వెల్ల‌డించింది.ఒంటరితనం, సామాజిక దూరం అనేవి కోవిడ్ 19ర సంద‌ర్భంగా అనివార్యం. ఇది మహిళలు, బాలికలపై హింస ను ప్రేరేపించింద‌ని స‌ర్వే స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona
  • crime
  • india
  • united nations

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd