HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Terrorists Attack Vehicles In Jk Poonch

Terrorists Attack : ఎన్నికల వేళ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..ఎయిర్ ఫోర్స్ వాహనంపై దాడి

ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి సంబంధించిన వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా వాటిపై దాడి చేసారు

  • By Sudheer Published Date - 09:27 PM, Sat - 4 May 24
  • daily-hunt
Terrorists Attack Vehicles
Terrorists Attack Vehicles

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ..జమ్మూ లో ఉగ్రవాదులు (Terrorists Attack) రెచ్చిపోయారు.ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి సంబంధించిన వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా వాటిపై దాడి చేసారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపైకి 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగిన తర్వాత మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూంచ్‌లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించారని స్థానికులు తెలిపారు. గతేడాది పూంచ్‌లో భారత ఆర్మీ జవాన్లపై పలుచోట్ల ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఏడాది ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ మేరకు శనివారం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఐదుగురు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు.

అనంత్‌నాగ్-రాజౌరీ-పూంచ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పూంచ్, పోలింగ్‌ను EC రీషెడ్యూల్ చేసింది. ఇక్కడ మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అంతకుముందు సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సంభావ్య చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో సాంబా సెక్టార్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) సిబ్బందిని హై అలర్ట్ చేయడం జరిగింది.

Read Also : Panipuri Water : పానీపూరి వాటర్ టేస్టీగా ఉన్నాయని జుర్రేస్తున్నారా ? మీకో షాకింగ్ న్యూస్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 Air Force Personnel Injured
  • Jammu and Kashmir
  • Poonch
  • Terrorists Attack

Related News

    Latest News

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd