Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Pm Modi Inaugurates Lays Foundation Stone For Multiple Developments Projects In Gujarat

PM Modi : గుజరాత్ లో ప్రతిష్టాత్మక ” ఇన్ – స్పేస్ ఈ” .. ప్రారంభించిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో శుక్రవారం రూ.3050 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

  • By Hashtag U Published Date - 03:03 PM, Fri - 10 June 22
PM Modi : గుజరాత్ లో ప్రతిష్టాత్మక ” ఇన్ – స్పేస్ ఈ” .. ప్రారంభించిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో శుక్రవారం రూ.3050 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో అత్యంత కీలకమైనది అహ్మదాబాద్ లోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ – స్పేస్ ఈ). అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రయివేట్ రంగానికి ప్రోత్సహించే ప్రధాన కేంద్రంగా “ఇన్ – స్పేస్ ఈ ” సేవలు అందించనుంది. స్పేస్ లాంచ్ వెహికిల్స్ అభివృద్ధి, శాటిలైట్ల తయారీ చేపట్టే ప్రైవేటు రంగ అంతరిక్ష కంపెనీలకు అనుమతులు ఇచ్చే సింగిల్ విండోగా “ఇన్ – స్పేస్ ఈ ” వ్యవహరించనుంది.

మనవరాలి పేరిట L & T అధినేత నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి..

L & T వ్యాపార గ్రూప్ అధినేత ఏ.ఎం.నాయక్ గురించి తెలియని వారుండరు. ఆయన మనవరాలు
నిరాళి రెండేళ్ల వయసులోనే క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆమె స్మారకార్ధం గుజరాత్ లోని ” నవ్సారి ” జిల్లాలో ఏ.ఎం.నాయక్ నిర్మించిన నిరాళి క్యాన్సర్ ఆస్పత్రిని మోడీ ప్రారంభించారు. ఏ.ఎం.నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభించారు. కాగా, గుజరాత్ గౌరవ్ అభియాన్ లోని భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ మొదలుపెట్టారు.

Tags  

  • gujarat
  • pm modi

Related News

LPG Price Hike : గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్‌

LPG Price Hike : గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్‌

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 పెంచినందున వాటి ధర బుధవారం నుంచి పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053 అవుతుంది. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆ

  • Modi Respect:ఆమెకు మోడీ పాదాభివంద‌నం

    Modi Respect:ఆమెకు మోడీ పాదాభివంద‌నం

  • Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

    Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

  • Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

    Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

  • Modi Success:మోడీ స‌భ సూప‌ర్ హిట్ ర‌హ‌స్య‌మిదే.!

    Modi Success:మోడీ స‌భ సూప‌ర్ హిట్ ర‌హ‌స్య‌మిదే.!

Latest News

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

  • Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

  • Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: