India
-
Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీని వీడుతున్న మరో కీలక నేత
Basavaraj Patil:కాంగ్రెస్ (Congress) పార్టీకి లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (working president of the Congress party) బసవరాజ్ పాటిల్ (Basavaraj Patil) హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ రాష
Published Date - 12:47 PM, Tue - 27 February 24 -
Aadhaar Card:ఓటు వేయాలంటే ఆధార్కార్డు ఉండాల్సిందేనా..?: కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Aadhaar Not Mandatory For Voting EC : ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలిపింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆపబోమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే
Published Date - 11:41 AM, Tue - 27 February 24 -
First Class Admission : ఆ ఏజ్ నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్.. రాష్ట్రాలకు కేంద్రం లెటర్
First Class Admission : స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Published Date - 11:35 AM, Tue - 27 February 24 -
Akhilesh Yadav Party: అఖిలేష్ యాదవ్ పార్టీకి మరో బిగ్ షాక్.. చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసిన మనోజ్ పాండే..!
రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav Party)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:18 AM, Tue - 27 February 24 -
Lok Sabha Polls: లోక్సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ యాక్షన్ హీరో..?
Lok Sabha Polls: లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. అక్కడ అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే.
Published Date - 11:11 AM, Tue - 27 February 24 -
Farmer Protest: మళ్లీ ఛలో ఢిల్లీ అంటున్న రైతు సంఘాలు.. కేంద్రం స్పందించేనా!
Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన ఫిబ్రవరి 29న పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, రైతులు తమ డిమాండ్లపై కేంద్రం నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU-Tikait)తో అనుబంధంగా ఉన్న రైతులు సోమవారం మధ్యాహ్నం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్ను ప్రభావితం చేస్తూ మహామాయ ఫ్లైఓవర్ వద్ద నిరసన చేపట్టారు. నోయిడా పోలీసులు శాంతియ
Published Date - 11:04 AM, Tue - 27 February 24 -
Gaganyaan Mission: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరేనా..?
భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్యాన్' (Gaganyaan Mission) కోసం సిద్ధంగా ఉంది. గగన్యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందారు.
Published Date - 11:00 AM, Tue - 27 February 24 -
Indian Coast Guard: కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కారణమిదే..?
భారత తీర రక్షక దళం (Indian Coast Guard)లో మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.
Published Date - 10:16 AM, Tue - 27 February 24 -
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రేపే పీఎం కిసాన్ నిధులు..!
మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన లబ్ధిదారులైతే మీకు శుభవార్త ఉంది. 16వ విడత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు త్వరలో రూ.2000-2000లు వారి ఖాతాల్లోకి చేరబోతున్నాయి.
Published Date - 09:48 AM, Tue - 27 February 24 -
Rajya Sabha Polls : రాజ్యసభ పోల్ డే నేడే.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నికైంది వీరే
Rajya Sabha Polls : దేశంలోని 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు ఇవాళ (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది.
Published Date - 07:57 AM, Tue - 27 February 24 -
Firoz Merchant : 900 మంది ఖైదీలను విడిపించిన ఒకే ఒక్కడు
Firoz Merchant : చిన్నపాటి తప్పులు చేసినందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని జైళ్లలో ఎంతోమంది ఖైదీలు మగ్గుతుంటారు.
Published Date - 07:27 AM, Tue - 27 February 24 -
Amartya Sen : ఎలక్టోరల్ బాండ్ల రద్దు సరైందే.. నోబెల్ గ్రహీత అమర్య్తసేన్ కామెంట్స్
Amartya Sen : ఎలక్టోరల్ బాండ్ల జారీ వ్యవస్థను రద్దు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్యసేన్ స్వాగతించారు.
Published Date - 04:27 PM, Mon - 26 February 24 -
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
Published Date - 01:20 PM, Mon - 26 February 24 -
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువుల పూజలు కంటిన్యూ.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Gyanvapi Mosque : ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తెహ్ఖానా (సెల్లార్) లో పూజలు నిర్వహించుకునేందుకు హిందువులకు అనుమతులిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది.
Published Date - 11:37 AM, Mon - 26 February 24 -
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
Published Date - 09:59 AM, Mon - 26 February 24 -
Murder : ఐఎన్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య.. ఎలా జరిగిందంటే..
Murder : హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.
Published Date - 07:50 AM, Mon - 26 February 24 -
India: అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి
India: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్ స్పందించింది. ఈ మేరకు అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది.సీటెల్ పోలీసు అధికారి పై నేరారోపణలను ఎత్తివేసిన అమెరికా కోర్టు తీర్
Published Date - 06:57 PM, Sun - 25 February 24 -
Zero-Tolerance Policy: ప్రశ్నాపత్రం లీక్ చేస్తే జీరో టాలరెన్స్ విధానం: సీఎం యోగి
పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలతో యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దని సీఎం యోగి సంబంధిత అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 05:06 PM, Sun - 25 February 24 -
Expenditure Survey : ఆహారం కంటే వినోదానికే ఎక్కువ ఖర్చు.. గృహ వినియోగ వ్యయ సర్వే విశేషాలు
Expenditure Survey : కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో దేశ ప్రజల కొనుగోలు శక్తి, వ్యయాల తీరుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 04:25 PM, Sun - 25 February 24 -
Kaushambi Blast: బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ హైవేపై కోఖ్రాజ్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
Published Date - 04:00 PM, Sun - 25 February 24