HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Owaisi Demands Debate On China Issue

Owaisi: బార్డర్ కి వెళ్తానని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ

భారత్ చైనా సరిహద్దు అంశంపై రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ చేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

  • By Hashtag U Published Date - 08:00 AM, Wed - 10 November 21
  • daily-hunt

భారత్ చైనా సరిహద్దు అంశంపై రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ చేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చైనా ఆర్మీ ఉందా లేదా అనే విషయాన్ని ప్రధాని స్పష్టం చేయాలని అసద్ అన్నారు.
సరిహద్దు ప్రాంత పరిశీలనకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని అప్పుడే నిజానిజాలు తెలుస్తాయని ఓవైసీ పేర్కొన్నారు.

सरकार से हमारी मांग है कि अगले संसद सत्र में भारत-चीन मुद्दे पर बहस होनी चाहिए और ऑल पार्टी डेलिगेशन को LAC पर लेकर जाएं। – बैरिस्टर @asadowaisi #IndiaChinaBorder pic.twitter.com/Pm29lkbZ7j

— AIMIM (@aimim_national) November 9, 2021

అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చైనా వచ్చి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా నగరాలను నిర్మిస్తోందని, ఇదే విషయాన్ని అమెరికా కూడా నిర్ధారించిందని కానీ మోదీ మాత్రం సైలెంట్ ఉంటున్నారని ఓవైసీ విమర్శించారు.

ఈ అంశం పార్లమెంట్లో చర్చించమని పట్టుబడితే నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా చర్చించలేమనేది ప్రభుత్వ నిర్ణయం అయితే, పార్లమెంట్ చట్టంలోని 248 లోక్ సభ రూల్ ప్రకారం అన్ని పార్టీలతో ఇంటర్నల్ డిస్కషన్ చేయండని ఓవైసీ డిమాండ్ చేశారు.

Also Read:  సీఆర్పీఎఫ్ లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. రీజన్స్ ఏంటంటే?

అన్ని పార్టీల ప్రతినిధులను కశ్మీర్ కు తీసుకెళ్లిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు బార్డర్ కి తీసుకెళ్లడానికి ఎందుకు భయపడుతోందని అసద్ విమర్శించారు. బార్డర్ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇన్షియెట్ తీసుకుంటే వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని,
భారత సార్వభౌమత్వాన్ని కాపాడడంలో భాగస్వాములు అవుతామని ఓవైసీ ప్రకటించారు.

Also Read: ఆ గ్రామాల్లో జనం వలస బాట


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asaduddin owaisi
  • border issue
  • India China
  • Owaisi

Related News

India-China

India-China: అమెరికాకు వార్నింగ్‌.. వచ్చే ఏడాది భారత్‌కు చైనా అధ్య‌క్షుడు!

వచ్చే ఏడాది 2026లో భారత్‌లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

    Latest News

    • AP Liquor Scam : జైలు నుంచి విడుదలైన లిక్కర్ కేసు నిందితులు

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd