HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >If You Have More Than Four Children The Government Schemes Will Be Cut

Manipur : నలుగురి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ కట్..!!

మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది.

  • By hashtagu Published Date - 08:16 AM, Sat - 15 October 22
  • daily-hunt
Manipur
Manipur

మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది. ఒక కుటుంబంలో నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదన్న ఖండిషన్ పెట్టింది. నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబానికి ఉద్యోగాలు, పలు ప్రభుత్వ పథకాల నుంచి మినహించాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి ఎస్ రంజన్ తెలిపారు.

మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి రాష్ట్ర జనాభా కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో జనాభా కమిషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర అసెంబ్లీ గతంలో ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్ని ఆమోదించిందినట్లుగా రంజన్ చెప్పారు. రాష్ట్రంలోకి బయటి వ్యక్తులు చొరబడుతున్నారనే ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే ఖుముక్చమ్ జోయ్‌కిసాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

https://twitter.com/MegaNewsUpdates/status/1580909219619827712?s=20

తీర్మానంలో, జాయ్‌కిసన్ రాష్ట్రంలో జనాభా సరళిని మార్చడం గురించి మాట్లాడారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, 1971-2001 మధ్యకాలంలో మణిపూర్‌లోని కొండ జిల్లాలు 153.3 శాతం జనాభా వృద్ధిని కలిగి ఉన్నాయన్నారు. 2001-2011లో ఇది 250 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నాగాలు, కుకీలు, జోమిలతోపాటు ఇతర గిరిజనులు ఎక్కువగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారని తెలిపారు. ఏడాది క్రితం అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఇవ్వబోమని పేర్కొంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • families
  • four children
  • government benefits
  • manipur

Related News

    Latest News

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd