HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ed Raids In Rajasthan

ED Raids : రాజస్థాన్‌లో మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

సమాచార సాంకేతిక శాఖ సస్పెన్షన్‌లో ఉన్న జాయింట్ డైరెక్టర్ వేద్ ప్రకాష్ యాదవ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు

  • Author : Prasad Date : 16-09-2023 - 2:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Enforcement Directorate
Enforcement Directorate

సమాచార సాంకేతిక శాఖ సస్పెన్షన్‌లో ఉన్న జాయింట్ డైరెక్టర్ వేద్ ప్రకాష్ యాదవ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జైపూర్, ఢిల్లీ, ముంబై, ఉదయ్‌పూర్‌లోని 17 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన 5.3 కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. బంగారంతో పాటు, ఈడీ అధికారులు కేసుకు సంబంధించిన నేరారోపణ పత్రాలు, పెన్ డ్రైవ్‌లు, ఫైళ్లు, ఇతర ఆధారాలను కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. నెల రోజుల క్రితమే మనీలాండరింగ్ కేసులో యాదవ్‌ను ఈడీ అరెస్టు చేసింది. జైపూర్‌లోని డిఓఐటి కార్యాలయం నుంచ ఇ-మిత్ర ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లను డిఓఐటి ద్వారా పొందిన కంపెనీల వారి నివాసాలు, కార్యాలయ ప్రాంగణాలతో సహా వివిధ ప్రదేశాలలో సోదాలు జరిగాయి. వీటిలో చాలా వరకు వేద ప్ర‌కాశ్ యాదవ్ పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. యోజనా భవన్‌లోని వేద ప్ర‌కాశ్‌ యాదవ్ కార్యాలయంలోని అల్మీరాలో రూ.2.3 కోట్ల నగదు, 1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆగస్టు 10న యాదవ్‌ను అరెస్టు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • ED
  • Enforcement Directorate (ED)
  • rajasthan

Related News

Arrest

Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్‌పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్

  • Kesineni Janaki Lakshmi

    AP Liqour Scam : లిక్క‌ర్ స్కాం కేసు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య‌కు ఈడీ నోటీసులు

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd