HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Congress Constitutes Manifesto Committee For The 2024 Lok Sabha Elections

Congress 2024 : ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సారథిగా చిదంబరం.. సభ్యులు ఎవరెవరంటే ?

Congress 2024 : రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది.

  • By Pasha Published Date - 09:04 AM, Sat - 23 December 23
  • daily-hunt
Congress 2024
Congress 2024

Congress 2024 : రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయడానికి 16 మందితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంను, కన్వీనర్‌గా  ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్‌‌ను ఎంపిక చేశారు. మిగతా 14 మంది కమిటీ సభ్యుల జాబితాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ఇతర సభ్యులలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆనంద్ శర్మ, శశి థరూర్,  జైరాం రమేష్ (కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ – కమ్యూనికేషన్స్), మణిపూర్ మాజీ ఉపముఖ్యమంత్రి గైఖంగమ్ గాంగ్‌మీ ఉన్నారు. ఈ  ప్యానెల్‌లో కాంగ్రెస్ లోక్‌సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెడ్ ప్రవీణ్ చక్రవర్తి, కె రాజు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల జాతీయ కోఆర్డినేటర్), కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధిపతి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఓంకార్ సింగ్ మార్కం (మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే), రంజీత్ రంజన్ (రాజ్యసభ ఎంపీ), జిగ్నేష్ మేవానీ (గుజరాత్ ఎమ్మెల్యే), ఏఐసీసీ కార్యదర్శి (పరిపాలన), పార్టీ అధ్యక్ష కార్యాలయం సమన్వయకర్త గురుదీప్ సప్పల్  కూడా ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో దక్షిణాది నేతలకు కీలక హోదాలు దక్కడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

2024 లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఎన్నికల సంఘం(Congress 2024) కీలక ఆదేశాలు ఇచ్చింది. సొంత రాష్ట్రాలలో నియమించబడిన అధికారులతో పాటు చాలా ఎక్కువ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జూన్‌లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది.  2014లో కూడా ఈ నాలుగు రాష్ట్రాలలో పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి.

Also Read: Best Food Cities : ‘వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీస్‌’లో ఇండియన్ నగరాలివే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Lok Sabha Elections
  • Chidambaram
  • CM Siddaramaiah
  • Congress 2024
  • Congress Manifesto Committee
  • Priyanka gandhi

Related News

Karnataka government announces concession on challans

CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

ఈ ఘటనకు ముందు, సీఎం వాహనంపై పెండింగ్ చలానాల గురించి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అధికారులు కూడా చట్టాన్ని పాటించకపోతే, సామాన్య ప్రజలు ఎలా పాటిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, సంబంధిత చలానాలను త్వరితగతిన రాయితీతో చెల్లించిందని ప్రకటించింది.

    Latest News

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd