HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens If You Eat Food After 9 Pm

Health Tips: రాత్రి 9 తర్వాత తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

రాత్రి సమయంలో 9 తర్వాత భోజనం చేసే అలవాటు ఉన్న వారు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 05-08-2024 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health
Health

కాలంతో పాటు మనుషులు, మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి అన్ని మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో పెద్దలు రాత్రి ఎనిమిదింటికి లోపు తిని పడుకుని నిద్రపోయేవారు.. అందుకే అప్పట్లో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కావు. కానీ ఇప్పటిలో మాత్రం అర్ధరాత్రి 12 అయినా ఇంకా మేలుకొని ఉండడం ఆ సమయంలో భోజనం చేయడం లాంటివి చేస్తుంటారు. మరి ముఖ్యంగా సిటీలలో రాత్రి 9 తర్వాతనే ఎక్కువగా భోజనాలు చేసే వాళ్ళు ఉన్నారు. రాత్రి ఎప్పుడూ 11 గంటలకు తినడం ఉదయాన్నే 8:00 వరకు నిద్ర లేవకుండా అలాగే పడుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఏరుకోరి మరి కొని తెచ్చుకుంటున్నారు.

ముఖ్యంగా రాత్రి 9 తర్వాత తింటే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి తొమ్మిది తర్వాత తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం భోజనం చేస్తున్నాము అన్న విషయాన్ని మాత్రమే కాకుండా ఆ భోజనాన్ని ఏ సమయంలో చేస్తున్నాము అన్న విషయాన్ని కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. సరైన సమయంలో భోజనం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం తింటే తిన్న ఆహారం సరిగా ఒంటికి పట్టకపోగానే సమస్యలు వస్తాయట. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల విపరీతమైన బరువు పెరుగుతారట. అలాగే జీర్ణ సమస్యలు వస్తాయని, రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదని, అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం వల్ల భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రాత్రిపూట ఎక్కువగా సహాయం తినడం వల్ల అధిక రక్తపోటు షుగర్ లెవెల్స్ లో మార్పులు వస్తాయట. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడులోని రక్త నాళాలు పగిలి రక్తస్రావం అవుతుందట. అలాగే, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదట. ఇది కూడా పక్షవాతానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి సమయంలో కొంచెం ఎర్లీ గానే భోజనం చేసి కొద్దిసేపు వాకింగ్ లాంటిది చేసి ఆ తర్వాత పడుకోవడం మంచిది. మీరు పడుకోవడానికి, భోజనం చేయడానికి మధ్య మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating food
  • health problems
  • health tips
  • Late Night

Related News

Heart Attack Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • Health Tips

    నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Latest News

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

  • ధూమపాన ప్రియులకు షాక్..

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd