Srivari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రణాళిక బద్ధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
- By Balu J Published Date - 09:36 PM, Tue - 26 July 22
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రణాళిక బద్ధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సి.వి.యస్ఓ నరశింహ కిషోర్ తో కలిసి జిల్లా ఎస్పి పరిశిలించారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ తెలిపారు. కోవిడ్ కారణంగా, రెండు సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న అంచనాతో, భక్తులు రద్దికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గరుడసేవ రోజు ట్రాఫిక్ కు అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు పై దృష్టి సారించామన్నారు.
Pic: File Photo
Related News
Tirumala: తిరుమలలో ముగిసిన వసంతోత్సవం.. భక్తుల ప్రత్యేక పూజలు
Tirumala: తిరుమలలోని వసంత మండపంలో మూడు రోజుల వసంతోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా ముగిసింది. శ్రీ మలయప్ప-శ్రీదేవి-భూదేవి, శ్రీ కోదండరామ-సీతాదేవి-లక్ష్మణస్వామి-ఆంజనేయులు, శ్రీ రుక్మిణి-శ్రీ కృష్ణస్వామి ఉత్సవ దేవతలకు అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఇతిహాసం ప్రకారం, వసంతోత్సవ ఉత్సవం 1460 లలో అచ్యుతరాయ రాజు కాలంలో ప్రారంభమైంది. తిరుమలలో ప్రతి స�