Devotional
-
New Clothes: వారంలో ఈరోజు కొత్త దుస్తులు ధరించకూడదో మీకు తెలుసా?
మాములుగా హిందువులు వారంలో కొన్ని కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేయడం నిషేధంగా భావిస్తారు. కొందరు మూఢనమ్మకాలు అని కొట్టి పారిస్త
Date : 11-06-2024 - 6:54 IST -
Duryodhana Temple : దుర్యోధనుడికి గుడి.. కులమతాలకు అతీతంగా పూజలు
దుర్యోధనుడిని మనం విలన్లా చూస్తాం. మహాభారతంలో ఆయన పాత్ర అలానే ఉంటుంది మరి.
Date : 10-06-2024 - 5:11 IST -
Coconut: కొబ్బరికాయకు మూడు కన్నులు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?
హిందూమతంలో కొబ్బరికాయ చాలా పవిత్రమైనది. ఎలాంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ఆ పనిని మొదలు పెడుతూ ఉం
Date : 10-06-2024 - 11:30 IST -
Black Bangles: బ్లాక్ కలర్ గాజులు వేసుకోకూడదా.. వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
హిందువులు ఎక్కువగా ఉపయోగించిన రంగులలో నల్ల రంగు కూడా ఒకటి. నలుపు రంగు వస్తువులను ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. నలుపు రంగును
Date : 10-06-2024 - 11:02 IST -
TTD : టీటీడీ చైర్మన్ గా నిర్మాత అశ్వినీదత్ ..?
అశ్వినీదత్ ముందు నుంచి కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాడు. నందమూరి ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు
Date : 06-06-2024 - 3:36 IST -
Nightmares : పీడకలలు వస్తున్నాయా ? అవి రావొద్దంటే ఇలా చేయండి
రాత్రివేళ నిద్రలో చాలామందికి కలలు వస్తుంటాయి. కొంతమందికి పీడకలలు వస్తుంటాయి.
Date : 06-06-2024 - 12:01 IST -
Mata Vaishno Devi: భక్తులకు మొక్కలే ప్రసాదంగా.. వైష్ణవి వాటిక ప్రారంభం..!
Mata Vaishno Devi: మాతా వైష్ణో దేవి ఆస్థానంలో పర్యావరణానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వైష్ణోదేవి (Mata Vaishno Devi) ఆస్థానంలో భక్తులకు ప్రసాదంగా మొక్కులు చెల్లించనున్నారు. ఇది 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న నిన్న (బుధవారం) ప్రారంభించబడింది. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు (SMVDSB) ఇందుకోసం నిహారిక కాంప్లెక్స్లో వైష్ణవి వాటిక అనే హై
Date : 06-06-2024 - 10:21 IST -
Hanuman: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
Hanuman: తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన కొండగట్టు, మద్దిమడుగు క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి హునుమాన్ భారీ విగ్రహాలను ఊరేగించారు. ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వ
Date : 01-06-2024 - 11:59 IST -
Apara Ekadashi Vrat : రేపే అపర ఏకాదశి వ్రతం.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి
జూన్ 2న (ఆదివారం) వైశాఖ బహుళ ఏకాదశి. దీన్నే ‘అపర ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.
Date : 01-06-2024 - 3:47 IST -
Hanuman Jayanti : జై శ్రీరామ్ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు..
గురువారం ఉత్సవాలు ప్రారంభం కాగా, నేడు అంజన్న జయంతి కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు వేలాదిగా తరలించారు. మాలధారులు దీక్షా విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు
Date : 01-06-2024 - 10:32 IST -
Bhagavathy Amman Temple: ప్రధాని మోదీ సందర్శించిన భగవతి అమ్మన్ ఆలయ ప్రత్యేకతలు ఇవే..?
Bhagavathy Amman Temple: తమిళనాడులోని కన్యాకుమారిలోని ప్రసిద్ధ భగవతి అమ్మన్ ఆలయాన్ని (Bhagavathy Amman Temple) ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సందర్శించి పూజలు చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని కన్యాకుమారి పర్యటనలో ఉన్నారు. జూన్ 1 వరకు అక్కడే ఉండి ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే వారు ధ్యానం చేస్తారు. అయితే మోదీ సందర్శించిన భగవతి అమ్మన్ ఆలయాన
Date : 31-05-2024 - 6:15 IST -
TTD: వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు.. ఘనంగా ధ్వజారోహణం
TTD: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి కొలువైన తిరుమల తిరుపతిలో నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు నిత్యం పూజలు జరగడం ఇక్కడ అనవాయితీ. ఇక కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కార్కటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుమ
Date : 29-05-2024 - 9:18 IST -
Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు.. భారీగా ఆదాయం
Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 35 రోజుల పాటు హుండీ ఆదాయం కింద రూ.3,93,88,092(రూ.3 కోట్ల 93 లక్షల 88 వేల 92) నికర నగదు లభించింది. ఇందులో 174 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల మిశ్రమ వెండితో పాటు అమెరికా నుంచి 1359 డాలర్లు, ఇంగ్లండ్ నుంచి 25 పౌండ్లు, ఇంగ్లాండ్ నుంచి 55 పౌండ్లు, యూఏఈ నుంచి 65 దిర్హామ్లు, యూరప్ నుంచి 20 యూరోలు, నేపాల్ నుంచి రూ.10, 30 కెనడియన్ డాలర్లు, […]
Date : 29-05-2024 - 9:03 IST -
Garuda Puranam: అన్ని పురాణాల కంటే గరుడ పురాణం ఎందుకు ఉత్తమమైనది..?
Garuda Puranam: హిందూ మతంలో మొత్తం 18 మహాపురాణాలు ప్రస్తావించబడ్డాయి. పురాణాలన్నింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కానీ అన్ని పురాణాలలో గరుడ పురాణం (Garuda Puranam) ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని పురాణాలలో గరుడ పురాణం ఎందుకు ఉత్తమమైనది? ఇతర 18 పురాణాలలో గరుడ పురాణం 17వ పురాణం. మిగతా అన్ని పురాణాల సారాంశం ఇందులో వివరించబడింది. ఈ కారణంగానే దీనికి ఇతర 17 పురాణాల కంటే ఎక్కువ ప్రాధా
Date : 29-05-2024 - 11:00 IST -
Garuda Purana Reading Rules: గరుడ పురాణాన్ని ఎప్పుడు చదవాలి..? చదవడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయా..?
Garuda Purana Reading Rules: హిందూ మతంలో 4 వేదాలు, 18 మహాపురాణాలు ఉన్నాయి. వీటన్నింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత, స్థానం ఉంది. గరుడ పురాణం ఈ 18 మహాపురాణాలలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడపాలో పేర్కొంది. ఇది కాకుండా గరుడ పురాణంలో పాపం, పుణ్యం వివరాలు కూడా కనిపిస్తాయి. మరణానంతరం ఏ పనులకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో కూడా తెలుస్తోంది. కానీ ఇతర పురాణాల మాదిరిగా గరుడ పురాణాన్ని (Garuda Purana […]
Date : 28-05-2024 - 10:30 IST -
Bedroom Decoration : నవ దంపతులకు బెడ్రూం.. ఇలా ఉండాలి
పెళ్లి కాగానే జరిగే కీలకమైన ఏర్పాటు.. బెడ్ రూం.
Date : 28-05-2024 - 8:05 IST -
Elinati Shani : జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా ?
శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు. మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు. రెండేళ్లకొకసారి శని రాశి మారుతాడు. ఇలా రాశి మారినపుడు.. సంచరించే రాశికి ముందు, తర్వాత ఉన్న రాశుల వారికి ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది.
Date : 26-05-2024 - 8:23 IST -
Hanuman Statue: అయోధ్య రామమందిరంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం.. కారణమిదే..?
Hanuman Statue:అయోధ్య శ్రీరామ మందిరం ప్రవేశానికి ముందు నాట్య మండపం దగ్గర ఉంచిన హనుమంతుడి విగ్రహం (Hanuman Statue) విరిగిపోయింది. గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన రామభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసిన శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ సంఘటనను గుర్తించి ఆలయంలో అమర్చిన అన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఆలయంలో ఉ
Date : 26-05-2024 - 11:30 IST -
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం.. మనిషి మరణించే ముందు ఎందుకు మాట్లాడలేడు అంటే..?
Garuda Puranam: మరణం అనేది మార్చలేని నిజం.. దానిని ఎవరూ తప్పించలేరు. మృత్యువు పేరు వింటేనే అందరిలో భయం మొదలవుతుంది. దేనికి ఎక్కువ భయపడతారని ఎవరినైనా అడిగితే చావు అని సమాధానమిస్తారు. నిజానికి అందరూ ఏదో ఒకరోజు చనిపోవడం ఖాయం.. అయితే ఎవరికీ తెలియజేయకుండా మరణం రాదు. ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు మాట్లాడటం మానేస్తాడని నమ్ముతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?
Date : 26-05-2024 - 8:30 IST -
Look At Your Palms : రోజూ నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలో తెలుసా ?
సూర్యోదయ సమయం చాలా విలువైనది. ఆ సమయంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది.
Date : 26-05-2024 - 7:37 IST