Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
-
Tirumala : తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించనున్న ఢిల్లీ ఐఐటీ నిపుణులు…?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
Published Date - 12:27 PM, Thu - 2 December 21 -
Amaravathi : అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి గా కొనసాగించాలని పలువురు రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Published Date - 11:42 AM, Wed - 17 November 21 -
Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం
Published Date - 11:39 AM, Wed - 17 November 21 -
Karnataka Ratna: పునీత్ రాజ్కుమార్కు “కర్ణాటక రత్న” ప్రదానం: సీఎం బొమ్మై
ఇటీవల మరణించిన కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు 'కర్ణాటక రత్న' అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు.
Published Date - 11:23 PM, Tue - 16 November 21 -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Published Date - 05:07 PM, Thu - 14 October 21 -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భ�
Published Date - 02:26 PM, Tue - 28 September 21