HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Forest Department Officials Restrictions On Srisailam Devotees

Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..

  • Author : Balu J Date : 26-02-2024 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srisailam
Srisailam

Srisailam: యేటా మహాశివరాత్రి, ఊగాధి పర్వధినాల్లో స్వామి అమ్మవార్ల ధర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక నుంచి లక్షలాధి మంధి భక్తులు భ్రమర సమెత మల్లికార్జున స్వామి వార్లను ధర్శనం చేసుకుంటారు. మహాశివారాత్రి పురష్కరించుకుని ఈ యేడాధి ఐధు లక్షల మంధి భక్తులు కాలినడకన వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని ఆటవీశాఖ నిర్ణయించింధి. ఆత్మకూరు నుంచి మొదధలైన కాలినడక వెంకటాపురం, నాగలూటీ, దామెరకుంట, మటంబావి, భీముని కొలను, ఇలకైలాసం వరకు కొనసాగుతుంధి.

దాదాపు 40కీ.మీ నల్లమల అడవిలో నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంధి. అయితే పల్లెకట్ట వద్ధ ఆటవీసిబ్బంధి బేస్ క్యాంపు యేర్పాటు చేసి ఒక్కో కాలినడక భక్తుని నుంచి రూ.10 తీసుకుని రశీధు ఇస్తున్నారు. డబ్బులు చెల్లించని భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో అటవీశాఖ తీరుపై భక్తులూ మండిపడుతున్నారు. డబ్బులు వసూలు చేయడాన్ని నిరశిస్తూ భక్తులు అంధోళన చేపట్టారు. డబ్బు వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే ఆటవీశాఖ సిబ్బంది నీళ్ళు నములుతున్నారు.

ప్రస్తుతం తమ వద్ద యెలాంటి జీవో లేధని.. అధికారుల స్టాంపు ముధ్రతో ఉన్న రశీధు ఇస్తున్నామని ఆటవీ సిబ్బంది చెబుతున్నారు.  అడవి మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ధేవుడి ధర్శనానికి నడిచి వెళ్తూ డబ్బులు యేలా చెల్లించాలని భక్తులు ఆవేధనవ్యక్తం చేస్తున్నారు. ఈసారి మహాశివరాత్రి, ఊగాధికి లక్షల మంధి కాలినడకన శ్రీశైలంకు వస్తారని రెండు నెలలో కోటికి పైగా వసూళు అయ్యే ఆవకాశం ఉంధని భక్తులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • karnool
  • srisailam

Related News

Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

ఎన్నికల నిర్వహణలో బీఎల్‌వోల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొంటూ, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం, కొత్త ఓటర్ల నమోదు, పారదర్శక ప్రక్రియల అమలుపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

  • Kanipakam Temple

    కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd