Covid new Cases : దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదైయ్యాయి.
- By Prasad Published Date - 12:06 PM, Sat - 27 August 22
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదైయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,98,696 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 87,311 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 41 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,27,597 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12875 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,37,83,788 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 11 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 25 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.
Related News
ECI : ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
ECI: రానున్న ఎన్నికల్లో(election)ఈవీఎంలు(EVMs), వీవీ ప్యాట్ల(VV Patla) వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) లాంఛనంగా ఆదేశాలు జారీ( orders Issuance) చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఓటింగ్ మెషీన్లకు అనుమతి నిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర�