Independence Day 2023: సరిహద్దుల్లో జవాన్లతో కియారా
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది 77వ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
- By Praveen Aluthuru Published Date - 08:28 PM, Tue - 8 August 23
Independence Day 2023: ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇదే సమయంలో నటి కియారా అద్వానీ సరిహద్దు ప్రాంతంలో జవాన్లని కలిశారు. వారితో సరదాగా ముచ్చటించారు. ఫోటోలు కూడా దిగారు. అయితే ఆమె ఓ సినిమా షూటింగ్ లో భాగంగా జవాన్లని కలవడం జరిగింది. కియారా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతుంది. అమృత్సర్ అట్టారీ సరిహద్దుకు చేరుకున్న ఆమెఅక్కడి జవాన్లను కలిశారు. త్రివర్ణ పతాకాన్ని తిప్పుతూ దేశభక్తి చాటుకున్నారు. కాగా.. ఈ ఏడాది లక్ష మొక్కలు నాటాలని బీఎస్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారంలో కియారా అద్వానీ కూడా భాగమైంది. బోర్డర్లో కియారా పేరు మీద బీఎస్ఎఫ్ జవాన్లు ఓ చెట్టును కూడా నాటారు.
#KiaraAdvani how cute she is with the flag 🥹❤️@advani_kiara today in Amritsar pic.twitter.com/lotoXoQeNX
— Kiara Advani Queen👑 (@kiara_obsessed) August 7, 2023
Also Read: Chiranjeevi Vs YCP : వైసీపీ నేతలు మళ్లీ..మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?
Related News
Kejriwal : జైల్లో కేజ్రీవాల్ని కలిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Arvind Kejriwal: ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ను కలిసేందుకు మంగళవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM Bhagwant Mann) తీహార్ జైల్కి వెళ్లి అక్కడ ఆయనను కలిసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండి�