HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Janhvi Kapoor Visit Tirumala Temple

Janhvi Kapoor: శ్రీవారి సేవలో జాన్వీ.. లంగా ఓణీలో మెరిసిన బ్యూటీ!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల వేంకటేశ్వర స్వామిని ఓ సెంటిమెంట్ గా భావిస్తుంది.

  • Author : Balu J Date : 01-12-2022 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janhvy
Janhvy

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల వేంకటేశ్వర స్వామిని ఓ సెంటిమెంట్ గా భావిస్తుంది. అందుకే ఈబ్యూటీకి ఏమాత్రం సమయం దొరికినా శ్రీవారిని దర్శించుకోవడానికి ఆసక్తి  చూపుతుంది. గురువారం జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆధ్యాత్మిక సేవలో గడిపింది. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కాలినడకన తిరుమల చేరుకుంది.

ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎప్పుడూ పొట్టి దుస్తుల్లో కనిపించే ఈ బాలీవుడ్ బ్యూటీ లంగా ఓణీలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. జాన్వీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తన తల్లి శ్రీదేవి జయంతి, వర్ధంతి రోజున జాన్వీ తిరుమలను దర్శించుకుంటున్న విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood actress
  • Janhvi Kapoor
  • tirumala
  • Tirumala Tirupathi Temple

Related News

Ameesha Patel non bailable warrant

అమీషా పటేల్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

Ameesha Patel  బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చట్టపరమైన ఇబ్బంది ఎదురైంది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్‌కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆ వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అమీషా రూ14.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆమెపై ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆ డబ్బు

    Latest News

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

    • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

    • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd