Krithi Fans Upset: స్లిమ్ గా మారిన ఉప్పెన బ్యూటీ.. ‘కృతి లుక్స్’ పై ఫ్యాన్స్ అప్ సెట్!
ఉప్పెన ఫేం కృతి శెట్టి రీసెంట్ గా మోహన్కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ‘ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి’ లో నటించింది.
- By Balu J Published Date - 04:54 PM, Tue - 4 October 22
ఉప్పెన ఫేం కృతి శెట్టి రీసెంట్ గా మోహన్కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ‘ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి’ లో నటించింది. ఆ మూవీ కృతికి ఏమాత్రం ఫ్లస్ కాలేదు. ఈ బ్యూటీ ఉప్పెన హిట్తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత సినిమాలతో నిరాశపర్చింది. సినిమాల సక్సెస్ను బట్టి, వచ్చిన ఆఫర్లను బట్టి మెల్లగా తమకంటూ ఓ గ్లామ్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఈ తరం హీరోయిన్స్. కృతి తాజాగా డీప్ బ్లూ నెట్ చీరలో పిక్స్ ను షేర్ చేసింది. అల్ట్రా లీన్ లో కొంచెం సన్నబడి కనిపించింది.
సాధారణంగా దర్శక నిర్మాతలను ఇంప్రెస్ చేసేందుకు హీరోయిన్స్ గ్లామర్ షో చేస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్ చేసింది. ఆమె చాలా సన్నగా కనిపించడంతో కృతి శెట్టి ఫ్యాన్స్ ఆమె లుక్స్ పై నిరాశ చెందారు. మరీ బరువు ఎక్కువగ తగ్గడం వల్లే ఉప్పెన స్పార్క్ కనిపించకుండా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా బొద్దుగా ఉండే హీరోయిన్స్ కూడా ఇష్టపడతారు. కానీ గ్లామర్ ఫేవర్ మిస్ అయితే మాత్రం అప్ సెట్ అవుతారు. కృతి విషయంలో తెలుగు ఫ్యాన్స్ నిరాశ చెందారు.
#sareelove 💙 pic.twitter.com/7JC2CZq4ZK
— KrithiShetty (@IamKrithiShetty) October 3, 2022
Related News
Janhvi Kapoor: శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ, లంగాఓణిలో మెరిసిన జాన్వీ కపూర్
Janhvi Kapoor: తిరుమల శ్రీవారు అంటే సామాన్యులకే సెలబ్రిటీలకు సైతం సెంటిమెంట్. అందుకే బాలీవుడ్ నటీనటులు కూడా ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఇష్టం. తాజాగా నటి శుక్రవారం ఉదయం తిరుపతి బాలాజీ ఆలయంలో కనిపించింది. టాలీవుడ్ నటి మహేశ్వరితో కలిసి లార్డ్ బాలాజీ ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చింది. ఆమె ప్రియుడు