HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Business
  • >Modi Government Decision On Eps Pensioners

EPS Pensioners: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!

ఇప్పుడు EPFO ​​పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

  • By Gopichand Published Date - 08:58 PM, Wed - 4 September 24
  • daily-hunt
Unified Pension Scheme
Unified Pension Scheme

EPS Pensioners: దేశంలోని ఈపీఎస్ పెన్షనర్లకు (EPS Pensioners) ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పుడు పింఛనుదారులు పింఛను కోసం అక్కడక్కడ తిరగాల్సిన పనిలేదు. ఇప్పుడు దేశంలోని ఏ బ్యాంకుకు వెళ్లినా పింఛన్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు బుధవారం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 78 లక్షల మంది ఈపీఎస్‌ పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

ఇప్పుడు EPFO ​​పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS) ప్రతిపాదనను ఆమోదించారు. ఇందులో భాగంగా పింఛనుదారుల సౌకర్యార్థం పింఛను సొమ్మును ఏ బ్యాంకులోనైనా తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.

Also Read: Highest Tax-Paying Cricketers : అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రికెటర్ల లిస్ట్… టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ?

దేశంలోని 78 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు

CPPS ద్వారా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 78 లక్షల మందికి పైగా EPFO ​​పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్‌ను ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వారు తమ డబ్బును దేశంలోని ఏ మూల నుండి అయినా, ఏ శాఖ నుండి అయినా ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకోగలరు.

We’re now on WhatsApp. Click to Join.

గ్రామానికి వెళ్లిన తర్వాత కూడా మీకు సులభంగా పింఛను అందుతుంది

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పదవీ విరమణ తర్వాత స్వగ్రామాలకు వెళ్లే వారికి మరింత ఊరటనిస్తుంది. ఈ సదుపాయం జనవరి 1, 2025 నుండి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అలాగే వెరిఫికేషన్ కోసం ప్రజలు మళ్లీ మళ్లీ శాఖను సందర్శించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా కొత్త విధానంలో పింఛను పంపిణీ ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • epfo
  • EPFO News
  • EPS Pensioners
  • nda govt
  • pm modi

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Cable Bridge

    Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd