Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Telangana: ఈడీ దాడుల అనంతరం మహిపాల్ రెడ్డిని కలిసిన హరీశ్రావు
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. జూన్ 20 గురువారం నాడు మహిపాల్ రెడ్డి మరియు అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై
-
Pocharam Srinivas Reddy: పోచారం ఇంటి ముందు బాల్క సుమన్ ధర్నా
పోచారంతో మాట్లాడేందుకు బాల్క సుమన్ ప్రయత్నించగా పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్క సుమన్ మరియు అనుచరులను భద్రత సిబ్బంది చెరి
-
Arvind Kejriwal Bail: బిగ్ ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సల్
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు గురువారం దిగు
-
-
-
AP DGP: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు కీలక శాఖలలో ప్రక్షాళన మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీహె
-
TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం
ఇటీవల కరీంనగర్ బస్ స్టేషన్లో జన్మించిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణాన్ని ప్రదానం చేసింది టిజిఎస్ఆర్టిసి. హైదరాబాద్లోని బస్ భవన్లో బుధవారం జూన్ 19న జరిగిన
-
Haris Rauf: అభిమానితో పాక్ బౌలర్ గొడవ.. అసలేం జరిగింది?
పాకిస్థాన్ సూపర్-8కి కూడా చేరుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టు ఆటతీరుపై పాక్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్లను దుర్భాషలాడుతున్నార
-
Vadhavan Port: మహారాష్ట్రలో 76,220 కోట్ల భారీ ఓడరేవుకు మోడీ సర్కార్ ఆమోదం
మహారాష్ట్రలోని దహను సమీపంలోని వధావన్లో భూసేకరణ ఖర్చుతో సహా రూ.76,220 కోట్ల పెట్టుబడితో భారీ ఓడరేవు ఏర్పాటుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కే
-
-
Nara Lokesh: ఏపీలో మంత్రి లోకేష్ మార్క్ కార్యాచరణ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజా దర్బార్ను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు నారా లోకేష్. రోజూ
-
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచనా.. ఐఎండీ రిపోర్ట్
జూన్ 23 వరకు వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు, ద్రోణి ప్రభావంతో ఈదురుగాలు
-
T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు
సూపర్-8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్లో భా